పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలో పెను ప్రమాదం తప్పింది. పాలి గ్రామంలో తణుకుకు చెందిన ఓ ప్రైవేటు విద్యాసంస్థల బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే రైతులు విద్యార్థులను బయటకు తీశారు. బస్సు ఫిట్ నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

