Category: Blog

Your blog category

విలేకరులపై దాడులను ఖండిస్తూ నిరసన

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేఖరి పై టిడిపి నాయకుడు దాడి కి నీరసన గా కలక్టరేట్ వద్ద జిల్లా జర్నలిస్టు ల సంఘాలు ధర్నా చేపట్టారు .

తన గురువు ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటేశ్వరరావు గారితో మాజీ డిప్యూటీ రాజన్నదొర గారు ఆత్మీయ కలయిక

ఇంగ్లీష్ విద్య నేర్పిన గురువుకు తోటి కళాశాల స్నేహితులతో కలిసి సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన సమయంలో తనకు *ఇంగ్లీష్* పాఠాలు బోధించిన ఇంగ్లీషు లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్‌రావు గారు శ్రీకాకుళంలో నివాసముంటున్నారనే విషయం…

నా సొంత చెల్లిగా భావిస్తున్నా… యాసిడ్ బాధితురాలి తండ్రికి మంత్రి లోకేశ్ ఫోన్

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు తలపై కత్తితో పొడిచి, నోట్ల యాసిడ్ పోసి… అత్యాచారం చికిత్స పొందుతున్న బాధితురాలు బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం…

1/70 చట్టాన్ని కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తుంది

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. 275 జీవో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తీసుకొచ్చినది. కాలక్రమేణా జీవో నంబర్ 3 కోర్టులో పలుమార్లు కొట్టివేయబడింది. 1/70 చట్టాన్ని తెదేపా…

దేవత విగ్రహాల ధ్వంసం

క్రోసూరులో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో, గుర్తు తెలియని వ్యక్తులు, విగ్రహం ధ్వంసం చేయటంపై స్థానికులు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన జైశ్రీరామ్, జై జై శ్రీరామ్, అంటూ నినాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన, దుండగులను, గుర్తించి…

గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ IAS

*గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ (IAS )గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు…

కాకినాడ జిల్లా :కాకినాడ రూరల్ :

మహాత్ముని సాక్షిగా..!! గాంధీజీ చెంతనే – గ్యాంబ్లింగ్ గేమ్ సర్పవరం పప్పుల మిల్లు సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద పేకాట శిబిరం. రాత్రంతా బహిరంగంగా పేకాట ఆడుతుండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు పేకాట ప్లేయర్స్ ను చెదరగొట్టిన పోలీసులు… కేసులు…

వృధాగా పోతున్న త్రాగునీరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో స్థానిక మేధర వీధి రామ మందిరం వద్ద నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైను కు రంద్రం పడడంతో ప్రజలకు చేరాల్సిన త్రాగునీరు వృధాగా రోడ్డుపై పోతుంది గత కొన్ని రోజులుగా ఇదే…

విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి?

“విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.” వివరాలు:“ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో…