Category: Blog

Your blog category

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

*ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి* *అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర* ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి సమాజ సేవ చేయాలని పార్వతీపురం…

కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ

కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం. ప్రభుత్వం అందించే వైద్యం కాకూడదు ప్రైవేట్ పరం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వం అందించే వైద్యం ప్రైవేటీకరణ కాకూడదని వైసిపి చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా చెట్టు…

కూటమి ప్రభుత్వం అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైంది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ప్రజలకు అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైందని ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. మాజీ డిప్యూట్ cm…

మావుడి సోదరులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు,జడ్పీ చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు

మక్కువ మాజీ సర్పంచ్ కీ.శే.మావుడి.వెంకట నాయుడు గారి భార్య మరియు మండల వైసీపీ నాయకులు మావుడి సోదరులు తల్లి అరుణమ్మ గారు(89సం.లు) ఇటీవలే స్వర్గస్తులయ్యారు కీర్తిశేషులు అరుణమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మరియు…

కుంటినవలస లో కోటి సంతకాల సేకరణ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామం లో కూటమి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ (p4 విధానాన్ని) వెతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార…

గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు MPDO కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో, గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, భజనల నాదంతో సాగి, భక్తుల…

శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  దంపతులు.                       

శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దంపతులు.* ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు కార్తీకమాసం చివరి సోమవారం పురస్కరించుకొని సాలూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర…

సాలూరు నియోజకవర్గం వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులుగా చిప్పాడా రామారావు

వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పలు విభాగాలకు సంబంధించి వివిధ హోదాల్లో పార్టీ ప్రతినిధులుగా నియమించారు.ఈ మేరకు *సాలూరు నియోజకవర్గం చేతివృత్తుల విభాగం అధ్యక్షులుగా రాష్ట్ర…

బాలల దినోత్సవ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోస్ట్ వలస గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక అంగన్వాడి సెంటర్లో పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీ సూపర్వైజర్ ఆల్తి జ్యోతి మరియు అంగన్వాడి కార్యకర్త బంగారమ్మ. భారతదేశంలో పిల్లల హక్కులు భారతదేశంలో…

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి. కొనవలస గ్రామ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పి. కొనవలస అంగన్వాడి సెంటర్లో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…