Category: Blog

Your blog category

– అనంతపురం జిల్లా శ్రీ రామాలయ రథానికి నిప్పు పెట్టిన దుర్మార్గులు అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని శ్రీరామాలయం రథానికి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనను స్థానికులు గమనించి మంటలను…

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులు మృతి. ఒకరికి గాయాలు

*జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులు మృతి. ఒకరికి గాయాలు* మంగళవారం ఉదయం 6.15 గంటలకు కంచరపాలెం ఇందిరా నగర్ ఎదురుగా జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా,ఒక యువకుడు తీవ్ర గాయాలు…

గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ప్రమాదం

22.9.2024 పాచిపెంట మండలం, కొట్టుకు పెంట పంచాయతీ, గోగడ వలస గ్రామానికి చెందిన కోట లక్ష్మణరావు తమ్ముడు అయినా కోట పోలి రాజు వయసు 37 సంవత్సరాలు అను అతను కూలి పనులు చేసుకొని జీవిస్తున్నట్లు, నిన్నటి దినము అనగా తేదీ…

ఉలిక్కిపడ్డ ఏవోబి

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన మందు పాతర స్వాధీనంఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి జిల్లా కలిమిల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొంపకొండ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకున్నారు. కలిమెల పోలీస్ స్టేషన్…


నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం!

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం! ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నా రు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్న ట్లుగా సమాచారం. కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు…

ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 3వ వార్డు కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర             

ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 3వ వార్డు కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సాలూరు పట్టణ *3 వార్డు గుమడాం కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు* గారు వైద్యం…

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం

తిరుమల ప్రసాదాలపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక పిర్యాదు చేశాం ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో…

లైవ్ సూసైడ్

హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్…

లైవ్ సూసైడ్

హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్…