Blog SOMESH విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి 03/06/2025 9newstelugu.com రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఈ రోజు రైతుల సుస్థిర వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడిన “రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమం”లో గిరిజన సంక్షేమ…
Blog Salur SOMESH ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా 03/06/2025 9newstelugu.com ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా? ప్రజలనే అనమానిస్తారా సైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు సైకో పాలనకు చరమగీతం పాడిన రోజుప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాసంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి…
Blog SOMESH రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ 27/05/2025 9newstelugu.com రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె: ▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి. ▪️పచ్చి బూతులు తిడుతూ దాడి. ▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య…
Blog SOMESH స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. 27/05/2025 9newstelugu.com అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గల్లంతయిన వారు.. సానబోయిన…
Blog బారికెడ్స్ మీదపడి ఇద్దరికీ గాయాలు 27/05/2025 9newstelugu.com *మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద విఆర్వోలకు గాయాలు* వైఎస్ఆర్ జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద భారీ బారికేడ్స్ మీద పడి ఇద్దరు విఆర్వోలకి గాయాలు గాయపడిన వారు అట్లూరు మండలానికి చెందిన వీఆర్వోలు దొరబాబు, సుబ్బన్నగా గుర్తింపు గాయపడిన…
Blog SOMESH మహానాడు ను విజయవంతం చేద్దాం 26/05/2025 9newstelugu.com కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . ఈ నెల 27,…
Blog Salur SOMESH కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ 24/05/2025 9newstelugu.com కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగినయి మొదట పాదయాత్ర సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…
Blog Parvathipuram లచ్చిరాజు పేట కాశి అన్నపూర్ణ ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి 23/05/2025 9newstelugu.com పార్వతీపురం మండలం లచ్చిరాజు పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ అయ్యప్ప స్వామి సమేత అభయాంజనేయ స్వామి ఆలయం లో గురువారం హనుమజ్జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రొంపెల్లి శివశ్రీ అధ్వర్యంలో అర్చకులు అజయ్ అభయ…
Blog SOMESH సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం! 22/05/2025 9newstelugu.com సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం! విద్యుత్ లేని వేదన… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున మన్యం ప్రాంతమైన సాలూరులో గత రెండు రోజులుగా గాఢ అంధకారం నెలకొంది. ఎడతెరపిలేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన ప్రజలు…
Blog SOMESH Shayamalambha festival grand success 21/05/2025 9newstelugu.com More than five lakh devotees participated in the event yesterday’s Sirima procession at Sri Sri Sri Shyamalamba Ammavari Jatara in Salur town of Parvatipuram Maniyam district. About 3.5 km of…