Category: Blog

Your blog category

మేము ఆంధ్ర ప్రదేశ్ ఓటరులం

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఈరోజు సాలూరు నియోజకవర్గం అంతటా జరిగాయి.ఈ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు వివాదాస్పద గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 68% అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ వివాదాస్పద గ్రామాల్లో…

ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే.. తిరిగి ఎమ్యెల్యే ను కొట్టిన ఓటరు గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం…

ట్రాన్స్ఫార్మర్ విస్ఫోటనం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్థానిక డబ్బివీధి సమీపంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫారం పేలుడు సంభవించింది ఈ ఘటనలో పక్కనే ఆనుకొని ఉన్న బైక్ మంటలకు ఆహుతి ఐంది ఈ ఘటన చూసిన స్థానికులు…

పెను ప్రమాదం తప్పింది

ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కోడెనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది జవాన్లకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోషియోషన్ H 195 మన్యం జిల్లా సాలూరు వాస్తవ్యుడు మురజాపు బెనర్జీ ఎలక్ట్రిక్ షాక్ తో ఒళ్ళంతా కాలిన ఫోటోలు పెట్టి ఆకుటుంబానికి మనవంతు ఆర్థిక సహాయం చేయమని మెసేజ్ పెట్టిన మరుక్షణం నుండి నిన్నటికిమన సోదరులు…

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు…

పాలకొండ లో ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం

అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ,బీజేపీ జనసేన ఉమ్మడిపార్టీల అభ్యర్థులు. కోట దుర్గమ్మను దర్శించుకొని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత,పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ…

టిడిపి కండువా

సాలూరు మండలం నెలిపర్తి గ్రామం నుండి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాపాక అప్పమ్మ, మాజీ వార్డ్ మెంబర్ లింగాల విజయ, రాపాక గంగులు, లింగాల సతీష్ తదితరులు 20 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు.…