Category: Salur

పేదలకు అండగా CM సహాయనిధి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ₹4,53,181 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ముడు చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో కొల్లి…

సాలూరు 2 మరియు 5వ వార్డుల్లో ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం సాలూరు మున్సిపాలిటీ 2వ మరియు 5వ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి ప్రభుత్వం…

3.25 టన్నుల పీడీ రైస్ పట్టివేత

సాలూరు పట్టణంలో 3.25 టన్నుల పి డి ఎస్ (కోట బియ్యం ) బియ్యం అక్రమ నిల్వ ను పట్టుకున్న పోలీస్ లు. పక్క సమాచారం మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో సాలూరు పెద్ద బజార్ లో…

పార్టీలకు అతీతంగా ఆరోగ్యశ్రీని అమలు చేసింది స్వర్గీయ డాక్టర్ys రాజశేఖర్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం లో స్వర్గీయ డాక్టర్ ys రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర మాట్లాడుతూ డా.రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిన తరువాత మొట్టమొదటి…

నీటి కష్టాలు

పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు 500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు…

మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క…

సాలూరు పట్టణం లో చోరీ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కొలకట్టు వీధి లో బారి చోరీ ఇంట్లో ఎవరు లేని సమయంలో 15 తులల బంగారం చోరికి గురి అయిందని బాధితులు తెలిపారు. కోట దేవి w/o ప్రసాద్ తమ కుటుంబముతో తే 02.07.2025…

వర్షానికి లెక్కచెయ్యని అభిమానం

శివరాంపురం గ్రామం, సాలూరు మండలంప్రజల వద్దకే వెళ్లిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ప్రజల మద్దతుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం ఈ కార్యక్రమంలో పార్టీవర్గాలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.సాలూరు…

ప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

తెట్టెడువలస, పాచిపెంట మండలంప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం – చంద్రన్న ఆశయాలకు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆచరణ ఈ రోజు పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ పరిధిలో గల…

జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్స వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని…