Category: SOMESH

ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి

ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం…

డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న డబ్బివీధి రామ మందిరం లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డబ్బివీధి ఉత్సవ కమిటీ వారైన గిడిజాల పోలారావు,కెల్ల నాని,సంకుర్తి తేజ,నెమ్మది బాలు,పెంకి సాయిప్రవల్ ,మరియు సభ్యుల…

వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.…

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి…

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు

ఈరోజుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా…

తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు

తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు తడిపాత్రిలోని టిడిపిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు వినాయక నిమర్జనం సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మరియు కాకర్లా రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణలు గత కొన్ని రోజులుగా, జెసి ప్రభాకర్ రెడ్డి మరియు…

అల్లూరి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశానికి హాజరైన
అరుకు ఎంపీ, దిశా కమిటీ చైర్ పర్సన్.
గుమ్మ తనూజరాణి

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు లోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) సమావేశ మందిరంలో నేడు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్.దినేష్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత…

100 పడకల హాస్పిటల్ పనులను  ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల హాస్పిటల్ ను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ ప్రగతిని సమీక్షించిన మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.…

అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలి

అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ చిమ్డి వలస వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు వలసి రాజు లక్ష్మయ్య మాట్లాడుతూ పోడు భూములకు పూర్తి స్థాయిలా…

అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి ఈరోజు కోదండరామ కళ్యాణమండపంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు మరియు భూమిలేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం…