Category: SOMESH

నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం: నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి

నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం: నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, ఐనవోలు గ్రామంలో ఈ తెల్లవారుజామున (జూలై 16, 2025) దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.…

ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో కొకైన్

ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో కొకైన్.. మహిళ అరెస్ట్ రూ.62 కోట్ల విలువైన కొకైన్ను తరలిస్తున్న మహిళను ముంబాయిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. దోహా నుంచి ముంబయికి కొకైన్ తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో తనిఖీలు…

ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌

✒️ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ జారీ అమరావతి: ఏపీ అటవీశాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిషికేషన్‌ విడుదల చేసింది. 691 ఫారస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 16 నుంచి ఆగస్టు…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు

*ఈ రోజు నుంచి యూట్యూబ్ కొత్త నిబంధనలు* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు తీసుకుంది. ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో AI జనరేటెడ్ వాయిస్లు, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ…

ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి

ఈ రోజు నుంచి మారనున్న రైల్వే తత్కాల్ టికెట్ రూల్స్ జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు ఓటీపీ ద్వారా ఆధార్ ధృవీకరణ చేయాలి. ఏజెంట్లు…

ఘనంగా కేసలి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలిఅడుగు 4.1

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలోని పాచిపెంట మండలంలోని కేసలి గ్రామంలో “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలిఅడుగు 4.1” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల

చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న సజ్జల జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల మందిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న సజ్జల ప్రభుత్వ, పోలీస్ చర్యలపై ప్రైవేటు కేసులు వేస్తామన్న సజ్జల రాష్ట్రంలో…

వైసీపీ నేతలకు లోకేష్ ఫోబియా !

“లోకేష్ చేయించాడని గోల చేద్దాం “ అని పేర్ని నాని తన ఫోన్ లో అందరికీ వినిపించేలా చెప్పడం వైరల్ అయింది. పైకి వినిపించింది కాబట్టి అందరికీ తెలిసింది కానీ.. గత కొద్ది రోజుల నుంచి నారా లోకేష్ పేరు మీద…

మణిమహేశ్ యాత్ర

హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా లో మణిమహేశ్ యాత్ర ఈ సంవత్సరం ఆగస్టు 16న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర యాత్రను దృష్టిలో ఉంచుకుని, జూలై 15 నుంచి 30 వరకు హడ్సార్‌ నుండి మణిమహేశ్ డల్ సరస్సు వరకు…

ఒక పులిని పట్టుకొన్నారు.

హైదరాబాద్‌: బాలాపూర్‌ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం.. బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (RCI) ప్రాంగణంలో చిరుతల సంచారం.. రెండు చిరుతలు సంచరిస్తున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్‌ఈ రోజు ఒక పులిని పట్టుకొన్నారు.