Month: ఏప్రిల్ 2026

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని సింహాచలం ను పరామర్శిచిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని.సింహాచలం అనారోగ్యంతో భాధపడుతూ సాలూరు పట్టణంలోని పెంట. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆసుపత్రికి…

ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్

సాలూరు పట్టణంలో *ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్* ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* రిబ్బన్ కత్తిరించి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా

*ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: వ్యాధుల మూలాలను గుర్తించి నివారించాలి* విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా *జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* పార్వతీపురం ఏప్రిల్ 01: ,: జిల్లాలో వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్…

బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి  కళా వెంకటరావు

జరిగిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ… బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు...ఒకప్పుడు అమరావతి రాజధాని స్మశానమని పేర్కొన్న బొత్స సత్యనారాయణ దెయ్యాల వేదాలు వల్లించేటట్లు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు… ఉత్తరాంధ్ర ఏ పార్టీతో…

తెర్లాం బిర్లంగి మాత పండగ

తెర్లాం బిర్లంగి మాత పండగ సంబరాలు సందర్భంగా తెర్లాం గ్రామం విచ్చేసినటువంటి బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్ వి ఎస్ కే రంగారావు గారు రాష్ట్ర శ్రీశైన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనందుకు కోల బలరాం మాస్టారుని, ఏఎంసీ చైర్మన్ వెంకట్…