Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.. ఐసోలేషన్ వార్డులో బాధిత బాలికలను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, ఎంపీ తనూజా రాణి, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను.. బాలికల తల్లితండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న నేతలు.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన నేతలు.. Spread the love టపా నావిగేషన్ డిజిటల్ బుక్ ఆవిష్కరణ విశ్వసనీయతకు గౌరవం.విధేయతకు పట్టం..