Author: 9newstelugu.com

మహాత్మా గాంధీ జాతీయ జ్యోతిరావు భాగ్ ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి

విజయనగరం రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ 11 కంప్యూటర్లను మంత్రి సంధ్యారాణి గారి ద్వారా పాఠశాలకు అందించటం జరిగింది పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలకు…

జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ

స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలరాధా ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు తాడి తిరుపతి రావు గారు హాజరయ్యారు ర్యాలీ…

జాతీయ బాలికల దినోత్సవం

ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సాలూరు అర్బన్ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఏ హెచ్ స్కూల్ బాలికలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్స్ రవణమ్మ భారతి తిరుపతమ్మ…

ఖరాసవలస కేజీబీవీ స్కూలును పరిశీలించిన తనిఖీ బృందం*

పార్వతీపురం మణ్యం జిల్లా, సాలూరు మండలం ఖరాసవలస గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూలు ను ఈరోజు గుంటూరు నుంచి వచ్చిన సామాజిక తనిఖీ బృందం డీ.ఆర్పీ.నారాయణ మూర్తి గారు,బి.శివ గారు* పరిశీలించారు. ప్రిన్సిపాల్ గాదిపల్లి.ప్రశాంతి సమక్షంలో పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజనం…

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం

తెలుగు వారి ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు,మరియు యువ నాయకులు,…

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి సంధ్యా

పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు కార్యకర్తలు, నాయకులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి సాలూరులో డీలక్స్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు…

కాకినాడ జిల్లా :కాకినాడ రూరల్ :

మహాత్ముని సాక్షిగా..!! గాంధీజీ చెంతనే – గ్యాంబ్లింగ్ గేమ్ సర్పవరం పప్పుల మిల్లు సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద పేకాట శిబిరం. రాత్రంతా బహిరంగంగా పేకాట ఆడుతుండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు పేకాట ప్లేయర్స్ ను చెదరగొట్టిన పోలీసులు… కేసులు…

పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు

పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు చీపురుపల్లి పట్టణంలోని పిల్ల నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు,…

మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రివర్యులు శ్రీమతి…

శ్రీ వేద జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు

స్థానిక శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు విద్యార్థిని విద్యార్థులు రంగు రంగుల దుస్తుల అలంకరణతో శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు విద్యార్థినిలు రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులను వేసి తమకున్నా…