Author: 9newstelugu.com

రాష్ట్ర మన్యం బంద్

మన్యం హక్కులపై నినదించిన యువత. పట్టణంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు గిరిజన యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు మన్యం బందులో భాగంగ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో…