Category: చీపురుపల్లి

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగి

*జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగిరి* గ్రామాల్లో పర్యటించి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ, అందులో భాగంగా ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో వెదుళ్ళవలస గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు స్థానిక జనసైనికులతో కార్యక్రమం…

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా కూటమి ప్రభుత్వం

చీపురుపల్లి మండలం, గొల్లలములగం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుణుపూరు మహాలక్ష్మి ఇంటికి వెళ్లి అతడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ సమస్యతో…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు,సమాజ అభివృద్ధికి…

చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం

చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం రాష్ట్ర జనసేన అధినేత & డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు శ్రేయస్ కోసం జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం తలపెట్టారు.చీపురుపల్లి జనసేన ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…

మసీదు లో మాజీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రార్థనలు

గరివిడి మండలం గరివిడి కేంద్రంలోని మసీదులో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా సాధికారిత వారోత్సవాలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా సాధికారిత వారోత్సవాలు*: స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

రావివలసలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

చీపురుపల్లి: రావివలసలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ముమ్మరం: అధికారులతో కలిసి పరిశీలించిన రామ మల్లిక్ నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో…

వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర

విజయనగరం జిల్లా చీపురుపల్లి లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. దీనికి నిర్వాహకులు భారీ…

వసుంధర వాల్యూమ్ – 3″ అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి

గరివిడి: స్థానిక పశువైద్య కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో “వసుంధర వాల్యూమ్ – 3” అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి గారు జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ కాకినాడ వారి సమక్షంలో మరియు గారా రంగనాథం…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ముగింపు వేడుకలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ముగింపు వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం సాయంత్రం “ప్రగ్యాన్ -2K26” పేరుతో నిర్వహించిన జాతీయ సాంకేతిక ఉత్సవాలు ముగింపు వేడుకలు కాలేజీ…