Category: PTR naidu

ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు

వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలు సృష్టించడంతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆయన చీపురుపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ గాడి తప్పిన…