Category: PTR naidu

శ్రీవేంకటేశ్వర పశు విశ్వావిద్యాలయం విద్యార్థులు ఒక్కరోజు ధర్నా

విజయనగరం జిల్లా… చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లో గల శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు వకరోజు ధర్నాను చేపట్టారు ఈసందర్భంగా విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ తమ కళాశాలకు సరిపడే సంఖ్యలో బోధకులు లేకపోవడం చాలా వరుకు తరగతుల భవంతులు, కనీస…

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం

తెలుగు వారి ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు,మరియు యువ నాయకులు,…

పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు

పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు చీపురుపల్లి పట్టణంలోని పిల్ల నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు,…

శ్రీ వేద జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు

స్థానిక శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు విద్యార్థిని విద్యార్థులు రంగు రంగుల దుస్తుల అలంకరణతో శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు విద్యార్థినిలు రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులను వేసి తమకున్నా…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో తెలుగువారికి అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగ మరో రెండు రోజుల్లో రానున్న నేపద్యంలో శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ నెక్సవో.ఏఐ హైదరాబాద్ వారు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ…

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు తేదీ: 04.01.2025చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం సోమలింగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి…

శ్రీశ్రీశ్రీ మానసాదేవి నాగశక్తి ( స్వయంభు) ఆలయంలో అమ్మవారిని సినీ నటుడు సుమన్

విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, రామలింగాపురం, పుర్రేయవలస గ్రామాల మధ్యన వెలిసియున్న దక్షిణ హరిద్వార్ గా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ మానసాదేవి నాగశక్తి ( స్వయంభు) ఆలయంలో అమ్మవారిని సినీ నటుడు సుమన్ తర్వాల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం…

ఒకరోజు ముందుగానే అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే కళావెంకటరావు గారు

గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.కొత్త సంవత్సరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే…

300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు పంపిణి చేసిన టిడిపి యువనాయకులు

చీపురుపల్లి నియోజకవర్గంగరివిడి మండల హెడ్ క్వార్టర్స్ లో గల జే. టైప్ రోడ్డు లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారి సహకారంతో వచ్చిన 300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు పంపిణి చేసిన టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి…