Category: Salur

జస్టిస్ ఫర్ మౌన్మితా

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్ మరియు నర్సులు మరియు సిబ్బంది వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ అత్యాచారం చేసి మర్డర్ చేసినందుకు నిరసనగా సాలూరు ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్స్ నర్సులు మరియు సిబ్బంది సాలూరు…

బంగారమ్మ కాలనీ గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సాలూరు పట్టణం లో గల బంగారమ్మ కాలనీ గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ వాడాడ గణేశ్వర రావు గారి చేతుల మీదుగా జరిగినవి ఈ వేడుకల్లో డాక్టర్ గణేశ్వర రావు గారిని మర్యాదపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది అలాగే అన్నదాత…

ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాలూరు లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి… ప్రథాన ఉపాద్యాయులు ధత్తి అప్పలనాయుడు స్టాఫ్ సెక్రటరీ కే. వీ. సత్యనారయణ మరియు ఫిజికల్ డైరక్టర్ వీ. వనజ నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమంలో పాఠశాల…

స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

*ఈరోజు పార్వతీపురం మణ్యం జిల్లా,సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.

విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి లో రోగుల కుటుంబ సభ్యులు సేద తీర్చుకునేందుకు విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అతి త్వరలో సాలురులో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామనిడాక్టర్ అంటే…

సాలూరు మండలం మావిడి గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన  ఎస్,ఎఫ్,ఐ బృందం.

స్థానిక మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా. డి.పండు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూఆదివారం, మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిదని స్కూల్ దగ్గర త్రాగడానికి మంచినీరు లేకపోవడం…

ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి,   పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి,నాటుసారా అక్రమ రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహన…

12500 ఎకరాలకు సాగునీరు

పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం:…

కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం

జనసేనలో 10 ఏళ్ల పాటు కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం వారికే కూటమి తరపున సీట్లు కేటాయించేలా చేసి వారినే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం….పార్టీ సూచనల మేరకు ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి చాలా పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది…

ప్రిన్సిపల్ ను వార్డెన్ ను సస్పెండ్ చేయాలి sfi డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం Ys వలస గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం. ఎస్ఎఫ్ఐ బృందం YS వలస గిరిజన హాస్టల్ పాఠశాల సందర్శించే సందర్భంలో ఎస్,ఎఫ్,ఐ జిల్లా కోశాధికారి టి. అఖిల్ మాట్లాడుతూ….ఆదివారం YS వలస…