Category: Salur

స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025..

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు.స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025.. కార్యక్రమంలో భాగంగా గౌరవ కమిషనర్ శ్రీ రత్నకుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ సి ఎం స్కూల్…

బాల త్రిపురసుందరి అవతారం లో అమ్మవారు

పార్వతీపురం.మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శరన్నవరాత్రుల సందర్భం గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఈరోజు అమ్మవారికి అభిషేకములు కుంకుమ పూజలు కలశం పూజ సాయంత్రం హోమ కార్యక్రమంలో చేయించినటువంటి దంపతులు నాగులకొండ జై…

రేపటి నుంచి దేవి నవ రాత్రుల పూజలు ప్రారంభం

సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాలకు పుర ప్రజలకు తెలియజేయునది ఏమనగా రేపటి నుంచి దేవీ నవరాత్రుల సందర్భంగా మన ఆలయం శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వలే ఈ…

పంట పొలాలకు దారులు కల్పించాలి

పంట పొలాలకు తోవలు కల్పించాలని. రైతులు రాకపోకలకు సర్వేస్ రోడ్డు వేయాలని వేసిన సైడ్ వాళ్ళను తొలగించాలని కోరుతూ రైతులు నేషనల్ హైవే సమీపంలో ఉన్న. రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ముందుగా నౌలుగు నర్సింగరావు రాపాక…

డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న డబ్బివీధి రామ మందిరం లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డబ్బివీధి ఉత్సవ కమిటీ వారైన గిడిజాల పోలారావు,కెల్ల నాని,సంకుర్తి తేజ,నెమ్మది బాలు,పెంకి సాయిప్రవల్ ,మరియు సభ్యుల…

వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.…

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి…

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు

ఈరోజుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా…

తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు.సాలూరు పట్టణ దుర్గనవీధిలోని తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త, పరారీలో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి త్రివేణి తండ్రి రామకృష్ణ ఇద్దరు…

100 పడకల హాస్పిటల్ పనులను  ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల హాస్పిటల్ ను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ ప్రగతిని సమీక్షించిన మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.…