Category: Salur

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

సాలూరు చర్చిల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మంత్రి సంధ్యారాణి అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ పవిత్రమైన క్రిస్మస్ దినాన మనందరిని ఒకచోట చేర్చిన దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుదాం. క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది…

సాలూరు  కేంద్రంలో ఘనంగా జరిగిన ,మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు     

ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైయస్సార్,సుభాష్ చంద్రబోస్, బొర్రా.చిన్నా గారి విగ్రహాలకు…

0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు

సాలూరు పట్టణంలోని KH స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.చిన్నారులకు తనే స్వయంగా పోలియో చుక్కలు వేసారు.ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించాలన్ని…

మానసిక ఆరోగ్య కార్యక్రమాల పరిశీలనకు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులు

పాచిపెంట,సాలూరు,డిసెంబర్19: భారత ప్రభుత్వం జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా “జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమల తీరును పరిశీలన కొరకు కేంద్రం నుంచి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీమ్ సభ్యులు డాక్టర్ రమణ యడ్ల మరియు డాక్టర్…

డాక్టర్ అంబేద్కర్ కళ్యాణమండపం కు అనుమతులు

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి నుండి విజయనగరం వెళ్ళే రహదారి కి అనుకొని ఉన్న 29 సెంట్ల భూమిని అప్పటి చీపురుపల్లి తహసీల్దార్ డాక్టర్ అంబేద్కర్ కళ్యాణమండపం కు అనుమతులివ్వడం జరిగింది,మండపం కు సంబంధించిన స్థల సేకరణకు ,AMC చైర్మన్…

సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం

సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐటీయూసీ వద్ద జెండా ఆవిష్కరణ చేసి కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ నాయకురాలు బలగా రాధా మాట్లాడుతూ 1920 అక్టోబరు 31న ముంబైలో…

అవసరమైతే సొంత నిధులు ఇస్తా పేదల ఆకలి తీర్చండి

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మొంథా తుఫాన్ దృష్ట్యా సాలూరు, పట్టణ మండల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి, నదీ తీర ప్రాంతంలో…

రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన

మెలియాకంచూరు పంచాయతీ. కొండలుద్దండి గిరిజన గ్రామము నుండి. అల్లం పాడు ములగపాడు కొండ మోసూరు మీదగా. కే రంగ సెంటర్ కు. రహదారి నిర్మాణం చేపట్టాలని. ఆదివాసి గిరిజన సంఘం. నాయకులు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాలు లో గిరిజన…

భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడువచ్చని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ తెలిపారు.. సాలూరు పట్టణంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ…

సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్యఅతిథిగాఒడిస్సా గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు

ఒడిస్సా గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని కలిసి విశాఖపట్నంలో అక్టోబర్ 26న జరగబోయే సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా సహకార భారతి అధ్యక్షురాలు మరియు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ…