Category: SOMESH

సాలూరు లో యోగాంధ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు” యోగాంధ్ర”కార్యక్రమంలో భాగంగా సాలూరు పురపాలక సంఘం నందు గౌరవ కమిషనర్ శ్రీB.V. ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో సాలూరు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించుట కు స్థానిక బోసు బొమ్మ సెంటర్లో, యోగ…

కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్

కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగినయి మొదట పాదయాత్ర సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…

సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం!

సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం! విద్యుత్ లేని వేదన… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున మన్యం ప్రాంతమైన సాలూరులో గత రెండు రోజులుగా గాఢ అంధకారం నెలకొంది. ఎడతెరపిలేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన ప్రజలు…

మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి నేడు                                                నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

★ *తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి నేడు* ★ ★ *నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు* ★ బ్రిటిష్ శాసనానికి ఎదురు నిలిచి,ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా గుర్తింపు పొందిన…

J.C.B సహాయంతో ఆ కాలువ పై ఉన్న పలకలను తొలగించి పూడికతీత పనులు

సాలూరు పురపాలక సంఘం గౌ ” కమిషనర్ D.T.V కృష్ణారావు గారు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ L .బాలకృష్ణ గారి పర్యవేక్షణలో పట్టణ పరిధిలో గల 24వ వార్డుకు సంబంధించి డబ్బి వీధి నుండి దండిగాం రోడ్డుకు ఉన్న కాలువలో…

మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన

కృష్ణాజిల్లా, మచిలీపట్నం… మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన నివాస ప్రదేశాలలో వైన్స్ షాపుకు పర్మిషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు. శక్తి వైన్స్ ముందు బైఠాయించి వైన్స్ షాపు కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్థానికులు,మహిళలు. ఇప్పటికే…

నిడదవోలు మండలంలో దారుణ హత్య..!

గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో దారుణ హత్య..! నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చింత చెట్టు వీధిలో ఈరోజు (ఆదివారం) ఉదయం ఘోర హత్య ఘటన చోటుచేసుకుంది. ఉదయం 5 గంటల సమయంలో తన షాప్ తెరవడానికి వచ్చిన షేక్…

శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్.

తిరుమల. శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్. 13 లక్షల విలువగల 132 గ్రాముల బంగారం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజుగా గుర్తింపు. టీటీడీ ఉద్యోగిగా మహిళ భక్తులను పరిచయం చేసుకొని వారివద్ద నుండి ఆభరణాలను కాజేయడమే…

శ్రీ సాయి సూర్య స్కూల్ విజయభరి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో పదో తరగతి 2025 పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శ్రీ సాయి సూర్య స్కూల్ 100% ఉత్తీర్ణత 37 మందిలో 25 మంది కి 500 పైగా మార్కులు 17 మందికి 550…