Category: SOMESH

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని సింహాచలం ను పరామర్శిచిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని.సింహాచలం అనారోగ్యంతో భాధపడుతూ సాలూరు పట్టణంలోని పెంట. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆసుపత్రికి…

ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్

సాలూరు పట్టణంలో *ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్* ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* రిబ్బన్ కత్తిరించి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా

*ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: వ్యాధుల మూలాలను గుర్తించి నివారించాలి* విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా *జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* పార్వతీపురం ఏప్రిల్ 01: ,: జిల్లాలో వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్…

పేదరికం లేని సమాజమే లక్ష్యం

*పేదరికం లేని సమాజమే లక్ష్యం పి4తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు* *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు* : పేదరికం లేని సమాజమే లక్ష్యం: ‘పి4’తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

ఆఖిల భారత రెడ్డి సంఘములో ఇరువురు నియామకం

– విజయనగరం జిల్లా మీడియా విభాగం అధ్యక్షురాలుగా సునీత రెడ్డి – విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విజయలక్ష్మిరెడ్డి – ఏబిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి అఖిల భారత రెడ్డి సంఘం లో ఇరువురుని నియమించినట్లు అఖిల…

ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన

వినూతన రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని డోలీ మొతలు మోసుకొని ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన *ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సుమారు 79…

బి.శ్రీనివాస్ రావు  నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రాజన్న

సాలూరు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్,సాలూరు పట్టణం,10వ వార్డుకు చెందిన బోనుమహంతి.శ్రీనివాసరావు గారి తల్లి శ్రీమతి బోనుమహంతి.అమ్మడమ్మ(77సం.లు)గారు గత కొద్దిరోజులు క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు& రాష్ట్ర…

మాజీ మంత్రి,ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స.సత్యనారాయణ ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  మరియు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ. అప్పలనాయుడు

మాజీ మంత్రి,ఏపీ శాసనమండలి విపక్షనేత బొత్స.సత్యనారాయణ ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు విజయనగరం పట్టణంలోనున్న ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న…

16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్ష

16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్షలో భాగంగా ఈరోజు జగ్గు దొర వలస గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ *జయరాం పాంగి* (Ex ఎంపీ, Ex మినిస్టర్,…

ఏప్రిల్ 10వ తేదీ లోపు పూర్ణపాడు-లాభేసు వంతెన.. పెండింగ్ పనులు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం తీవ్రత చేస్తాం

*పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పూర్ణపాడు లాభేసు గ్రామాల మధ్య నాగవల్లి నదిపై అసంపూర్తి 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ వంతెన పనులు ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా* *ఈ విషయంపై ఆందోళన చేపడుతామని సిపిఎం…