Category: SOMESH

పొరుగు జిల్లాల కంటే భిన్నంగా నాణ్యమైన జర్నలిజం ఉండాలి

పార్వతీపురం, మార్చి 16 : పార్వతీపురం మన్యం జిల్లాలో జర్నలిజం నాణ్యతను పెంచేలా వార్తలు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, పొరుగు జిల్లాల కంటే భిన్నంగా,…

రాష్ట్ర వైసీపీ వాలంటీర్ల విభాగం కార్యదర్శిగా సాలూరు పట్టణానికి చెందిన సిద్దాబత్తుల.రుద్ర ప్రశాంత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు& వైసిపి అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం,సాలూరు పట్టణం 19వ వార్డు,వేదసమాజం వీధికి చెందిన యువనాయకుడు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి అభిమాని సిద్దాబత్తుల.రుద్ర…

వేసవి జాగ్రత్తలపై అవగాహన సదస్సు

పార్వతీపురం, మార్చి 13: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా దుకాణాలు, సంస్థలు మరియు వివిధ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా ఇన్-ఛార్జ్ అధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్…

సాలూరులో సందడిలా వైసిపి 16వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపు మేరకు ఈరోజు సాలూరు పట్టణంలో వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి 16వ ఆవిర్భావ వేడుకలు వైసీపీ…

గాదెలవలసలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర.

పార్వతీపురం : పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం గాదెలవలస నుండి ఏగోటివలస వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం టిడిపి నాయకులుతో కలిసి గాదెలవలసలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే…

సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్)

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్) సుమారు 40 మందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమ్యూనిటీ హాల్ లో ఈ రోజు నూతన…

సాయి సూర్య స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం శ్రీ సాయి సూర్య స్కూల్లో మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లుల తో ఆట లాడించి గెలిచిన వాళ్లకు బహుమతి ప్రధానం చేసి…

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు సాలూరు:- మహిళలు అన్ని రంగాలలో రాణించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ.రాదా నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం…

జీతాలు పెంచాలని సాలూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా        

మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి వినతి పత్రం అందజేసిన సాలూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు సాలూరు పట్టణంలో…

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత_* _పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో.._ _చమురు నిల్వలపై…