Category: సునీత రెడ్డి

వాగ్దేవి సమాధానం

“వాగ్దేవి సమాధానం” సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో నేను రాసిన *కలం కన్నీరు పెడుతోంది* కవితకు మంచి గుర్తింపు లభించింది. పత్రికలకు రాజకీయ…

ఇఫ్తార్  కార్యక్రమంలో పాల్గున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు శాసనసభ్యురాలు  అదితి

రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ వారి ఆధ్వర్యంలో విజయనగరం KL పురం ప్రాంతంలో గల ప్రైవేట్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ -2026 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారితో పాటు శాసనసభ్యురాలు పూసపాటి…

ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం*

*ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి* *వైద్యారోగ్య కేంద్రాలు ప్రజలకు దేవాలయాల్లాంటివి* *ఆర్.ఆర్.బి పురం పి.హెచ్.సి అభివృద్ధి అభినందనీయం* *నీతి ఆయోగ్ మేగజైన్‌లో మన జిల్లా అభివృద్ధి నమూనాలు ప్రచురితం* పార్వతీపురం, మార్చి…

అక్రమంగా మందుగుండు సామాను తయారు చేయుట లేదా కలిగి ఉండుటపై చట్టప్రకారం కఠిన చర్యలు

1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ, ఆర్.వి.ఆర్.కే.చౌదరి గారి ముఖ్యమైన విజ్ఞప్తి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అక్రమంగా మందుగుండు సామాను (Explosives) తయారీ, నిల్వ (Storage), మరియు వినియోగం చేయుట పూర్తిగా చట్ట విరుద్ధమని తెలియజేయడమైనది. ఇటువంటి చర్యలు ప్రాణ…

రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు
జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఆదేశం

విజయనగరం, మార్చ్ 18 : జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆన్‌లైన్ ద్వారా తమ ఛాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల…

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు

*విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు విజయనగరం, మార్చి 17, 2026 – ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ & ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్…

ఏపీ రెరా అవగాహన సదస్సు

విజయనగరం, మార్చి 11: స్థానిక ఎస్.వి.ఎన్. హోటల్ లో నిర్వహించిన ఏ.పి. రెరా అవగాహనా సదస్సు అనంతరం ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రెరా చైర్మన్ ఆర్ ఎస్ శివారెడ్డి మాట్లాడుతూ రేరా -2016 చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు అనుమతులు…

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం విలువలతో కూడిన జీవనమే ఎవరికైనా శ్రీరామరక్ష అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ హిమబిందు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీడబ్ల్యూజేఏ) ఆధ్వర్యంలో…

అభివృద్ధి పేరుతో నెల్లిచెరువు కబ్జాకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం

చెరువులు కనుమరుగవటానికి కారణమవుతున్న అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి నిన్న గాక మొన్న స్థానిక ఎమ్మెల్యే పార్వతీపురం మున్సిపాలిటీ లోని నెల్లిచెరువు కబ్జాకు గురైందని అసెంబ్లీలో చెప్పారు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ చెరువులను ఆక్రమణల నుండి పరిరక్షించాల్సిన బాధ్యత…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఫిబ్రవరి 28న పెన్షనలు పంపిణీ మరియు చీపురుపల్లి సి.హెచ్.సి.లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లును ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి…