నీటి కష్టాలు

పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు 500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు…

కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం

కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ…

మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క…

సాలూరు పట్టణం లో చోరీ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కొలకట్టు వీధి లో బారి చోరీ ఇంట్లో ఎవరు లేని సమయంలో 15 తులల బంగారం చోరికి గురి అయిందని బాధితులు తెలిపారు. కోట దేవి w/o ప్రసాద్ తమ కుటుంబముతో తే 02.07.2025…

వర్షానికి లెక్కచెయ్యని అభిమానం

శివరాంపురం గ్రామం, సాలూరు మండలంప్రజల వద్దకే వెళ్లిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ప్రజల మద్దతుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం ఈ కార్యక్రమంలో పార్టీవర్గాలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.సాలూరు…

ప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

తెట్టెడువలస, పాచిపెంట మండలంప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం – చంద్రన్న ఆశయాలకు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆచరణ ఈ రోజు పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ పరిధిలో గల…

విశ్వభారత్ సేవా ట్రస్టు

ఈరోజు జరిగిన విశ్వభారత్ సేవా ట్రస్టు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గరివిడి కల్చరల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంబాల శివ మాట్లాడుతూ, గరివిడి సంపద, సంస్కృతి, పూర్వవైభవం తేవడానికి, గరివిడి లో పుట్టి పెరిగి, ఎక్కడ ఎక్కడో స్థిరపడిన అందరిని,…

జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్స వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని…

కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం

సాలూరు పట్టణ వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో కన్జ్యూమర్స్ కు సంబంధించిన అనేక అంశములు చర్చించబడినవి. అదేవిధంగా వినియోగదారుల మండలి సభ్యులు సాలూరు శ్రీశ్రీశ్రీ శ్యామలంబ పండుగ సందర్భంగా చేసిన సేవలకు గాను…

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం

ఈ రోజు గుమ్మిడి సంధ్యారాణి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను విని, వాటికి తగిన పరిష్కారాలను అందించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించారు. భూవివాదాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు,…