Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం ముందస్తు ప్రణాళికతో ప్రశాంతంగా ముగిసిన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రివర్యుల పర్యటనలు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ 23/08/2026 9newstelugu.com
Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
Salur SOMESH నీటి కష్టాలు 05/07/2025 9newstelugu.com పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు 500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు…
Parvathipuram SOMESH కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం 05/07/2025 9newstelugu.com కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ…
Blog Salur SOMESH మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి 05/07/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క…
police Salur సాలూరు పట్టణం లో చోరీ 04/07/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కొలకట్టు వీధి లో బారి చోరీ ఇంట్లో ఎవరు లేని సమయంలో 15 తులల బంగారం చోరికి గురి అయిందని బాధితులు తెలిపారు. కోట దేవి w/o ప్రసాద్ తమ కుటుంబముతో తే 02.07.2025…
Salur SOMESH వర్షానికి లెక్కచెయ్యని అభిమానం 02/07/2025 9newstelugu.com శివరాంపురం గ్రామం, సాలూరు మండలంప్రజల వద్దకే వెళ్లిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ప్రజల మద్దతుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం ఈ కార్యక్రమంలో పార్టీవర్గాలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.సాలూరు…
Salur SOMESH ప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం 01/07/2025 9newstelugu.com తెట్టెడువలస, పాచిపెంట మండలంప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం – చంద్రన్న ఆశయాలకు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆచరణ ఈ రోజు పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ పరిధిలో గల…
Blog SOMESH విశ్వభారత్ సేవా ట్రస్టు 30/06/2025 9newstelugu.com ఈరోజు జరిగిన విశ్వభారత్ సేవా ట్రస్టు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గరివిడి కల్చరల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంబాల శివ మాట్లాడుతూ, గరివిడి సంపద, సంస్కృతి, పూర్వవైభవం తేవడానికి, గరివిడి లో పుట్టి పెరిగి, ఎక్కడ ఎక్కడో స్థిరపడిన అందరిని,…
Blog Devotion Salur SOMESH జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్స వేడుకలు 29/06/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని…
Salur SOMESH కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం 28/06/2025 9newstelugu.com సాలూరు పట్టణ వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో కన్జ్యూమర్స్ కు సంబంధించిన అనేక అంశములు చర్చించబడినవి. అదేవిధంగా వినియోగదారుల మండలి సభ్యులు సాలూరు శ్రీశ్రీశ్రీ శ్యామలంబ పండుగ సందర్భంగా చేసిన సేవలకు గాను…
Salur SOMESH మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం 27/06/2025 9newstelugu.com ఈ రోజు గుమ్మిడి సంధ్యారాణి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను విని, వాటికి తగిన పరిష్కారాలను అందించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించారు. భూవివాదాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు,…