విజయవాడ వరద బాధితుల సహాయార్ధం MPUPS చుక్కవలస విద్యార్థులు పెద్దమనసుతో ఆలోచించి విరాళాల రూపంలో 2090/- రూపాయలు వసూలు చేసి ప్రధానోపాధ్యాయులు వారికి అందజేశారు……. వాటిని ముఖ్యమంత్రి సహాయానిదికి ONLINE ద్వారా పంపించడం జరిగింది….. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం జరిగింది….. Spread the love టపా నావిగేషన్ వరద బాధితులకు కాపుశంభం విద్యార్థులు ఉపాధ్యాయులు వితరణ* చీపురుపల్లిలో అన్నదాన కార్యక్రమం