నూతనంగా ఏర్పాటు చేయనున్న కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

నూతనంగా ఏర్పాటు చేయనున్న కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కళావెంకటరావు




చీపురుపల్లి కేంద్రంలో ఉన్న కోర్టు భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో విషయం తెలుసుకుని నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబందించిన స్థలాన్ని ఈరోజు స్థానిక టిడిపి శ్రేణులు,సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ త్వరలోనే నూతన బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టి పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి