Category: చీపురుపల్లి

వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు.

వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వరనగర్ లో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు పనిచేయట్లేదన్న అధికారులు చోద్యం చూస్తున్నారు.నూతనంగా వెంకటేశ్వరనగర్ లో ఏర్పాటు అయిన డిఎస్పి కార్యాలయం కూడా ఉంది. చీపురుపల్లి –…

ఇప్పటికైన పట్టించుకోండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి వేంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే యువత రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డుకి ఇరువైపులా పెద్ద గోతులను తవ్వి యధావిదంగా వదిలేయడంతో రెండు మూడు ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలున్నాయి.…

జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ లు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఉదయం “ఆటోస్-2k25” పేరుతో అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు…

చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ

*చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 27వ వార్షికోత్సవ జాతర…

కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2,3,4 తేదీల్లో

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు చీపురుపల్లి గ్రామ ప్రజల ఆరాధ్య దేవత కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2,3,4 తేదీల్లో జరగనున్నందున జాతర విజయవంతం కావాలని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, తధనంతరం జాతర ఏర్పాట్లును పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం నాడు అనగా 20వ తేదీన ఉదయం కాలేజీ మరియు APSSDC విజయనగరం వారు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు తెలియజేశారు.ఈ మేరకు…

పూర్వ విద్యార్థుల, “అపూర్వ సమ్మేళనం” సాక్షిగా బడిమిత్రుల సేవా ట్రస్ట్ కు శ్రీకారం

పూర్వ విద్యార్థుల, “అపూర్వ సమ్మేళనం” సాక్షిగా బడిమిత్రుల సేవా ట్రస్ట్ కు శ్రీకారం గరివిడి, విజయనగరం జిల్లా గరివిడిలోని పూర్వ శ్రీరాం హైస్కూల్ వేదికగా ఆ.. పూర్వ విద్యార్థుల “అపూర్వసమ్మేళనంలో” కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత,…

ప్రజాశక్తి విలేకరి దాడిపై విన తపత్రాన్ని గరివిడి తాసిల్దార్ గారికి అందించిన చీపురుపల్లి నియూజకవర్గ విలేకర్లు

ప్రజాశక్తి విలేకరి దాడిపై వినతి పత్రాన్ని గరివిడి తాసిల్దార్ గారికి అందించిన చీపురుపల్లి నియూజక వర్గ విలేకర్లు …… విజయనగరం జిల్లా… మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి పై దాడిని వెతిరేకస్తూ గరివిడి తాసిల్దార్ బంగార్రాజు గారికి నియోజకవర్గ విలేకర్లు వినతిపత్రం…

శ్రీవేంకటేశ్వర పశు విశ్వావిద్యాలయం విద్యార్థులు ఒక్కరోజు ధర్నా

విజయనగరం జిల్లా… చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లో గల శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు వకరోజు ధర్నాను చేపట్టారు ఈసందర్భంగా విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ తమ కళాశాలకు సరిపడే సంఖ్యలో బోధకులు లేకపోవడం చాలా వరుకు తరగతుల భవంతులు, కనీస…

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం

తెలుగు వారి ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు,మరియు యువ నాయకులు,…