Category: Blog

Your blog category

Road accident

సాలూరు, కొట్టకి బ్రీడ్ వద్ద రెండు ద్వీచక్ర వాహనలు దీకొనటం తో ముగ్గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం మృతి చెందిన వాళ్ల లో ఒకరు జాన్నగడ్డ పురుషోత్తం (26)జన్నివలస ఇద్దరు సాలూరు గొల్లవీధి చెందిన g యోసొద కృష్ణ (…

AoB బోర్డర్ లో హై అలెర్ట్

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాలు తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్ చేశారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన సుంకి, పాచిపెంటదట్టమైన అడవి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అక్కడ ఆయుధాలు తయారీ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు బిఎస్ఎఫ్…

డోలి కష్టాలు

ఇంకా ఎన్నాల్లు డోలీ మోతలు..! రహదారుల సౌకర్యం లేక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గిరిశిఖర గ్రామం గుమ్మడంగికి చెందిన మెల్లిక బందాయమ్మ నిండు…

రక్త దాతలు తరలిరండి

రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రణాలుకాపడమే కాకుండా మన ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ మార్చి 23 శనివారం నాడు కోంకి వీధి, శ్రీ…

సైరన్ మోగింది

సైరన్ మోగించారు సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రకటించటం తో సాలూరు పట్టణంలో మరియు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు పారదలకు కప్పడం ప్రారంభించారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువుఏప్రిల్ 26న…

బీజేపీ సమావేశం

సాలూరు పట్టణ బీజేపీ కార్యాలయం లో ఈరోజు ఉదయం పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజులో ఎన్నికల కోడ్ వస్తుంది అని మన రాష్ట్రం లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో…

సారా తయారీ కేంద్రాల ధ్వంసం

సారా తయారు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రైనీ డీఎస్పీ ఎస్.మహేంద్రహెచ్చరిక విజయనగరం జిల్లా, రాజం వంగర మండల పరిధిలోని వీవీఆర్ పేట లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై పోలీసులు నిన్న ఆకస్మిక దాడులు నిర్వహించారు.…

Crm mission opening

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కి సంబంధించి 15 లక్షలు విలువచేసే CRM మిషన్ ను డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి…

పార్టీ లో చేరికలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో నెలిపర్తి గ్రామ పంచాయితీ దుగ్ధ సాగరంలో గ్రామం లో 30 కుటుంబాలు చెందిన 100 మంది వైసీపీ పార్టీలో చేరారు రాజన్న దొర తన నివాసం లో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి…