Category: Salur

కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలి

ఈ రోజు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరం వద్ద మంత్రి శ్రీమతి సంధ్యారాణి కూర్చొని, కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాలల…

సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్స్ తో ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం

ఈరోజు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఎఐటి యు సి అనుబంధం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏపీ శ్రామిక మహిళ ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగరాధ ఆధ్వర్యంలో సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్…

విలేకరులపై దాడులను ఖండిస్తూ నిరసన

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేఖరి పై టిడిపి నాయకుడు దాడి కి నీరసన గా కలక్టరేట్ వద్ద జిల్లా జర్నలిస్టు ల సంఘాలు ధర్నా చేపట్టారు .

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి సుప్రభాత సేవ పంచామృత అభిషేకం శ్రీ వాసవి…

మహాత్మా గాంధీ జాతీయ జ్యోతిరావు భాగ్ ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి

విజయనగరం రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ 11 కంప్యూటర్లను మంత్రి సంధ్యారాణి గారి ద్వారా పాఠశాలకు అందించటం జరిగింది పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలకు…

జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ

స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలరాధా ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు తాడి తిరుపతి రావు గారు హాజరయ్యారు ర్యాలీ…

జాతీయ బాలికల దినోత్సవం

ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సాలూరు అర్బన్ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఏ హెచ్ స్కూల్ బాలికలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్స్ రవణమ్మ భారతి తిరుపతమ్మ…

ఖరాసవలస కేజీబీవీ స్కూలును పరిశీలించిన తనిఖీ బృందం*

పార్వతీపురం మణ్యం జిల్లా, సాలూరు మండలం ఖరాసవలస గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూలు ను ఈరోజు గుంటూరు నుంచి వచ్చిన సామాజిక తనిఖీ బృందం డీ.ఆర్పీ.నారాయణ మూర్తి గారు,బి.శివ గారు* పరిశీలించారు. ప్రిన్సిపాల్ గాదిపల్లి.ప్రశాంతి సమక్షంలో పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజనం…

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి సంధ్యా

పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు కార్యకర్తలు, నాయకులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి సాలూరులో డీలక్స్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు…

మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రివర్యులు శ్రీమతి…