Blog SOMESH వ్యవసాయ శాఖ ఏవో తిరుపతి హఠాన్మరణం భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర 17/02/2026 9newstelugu.com పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు గారు (50సం.లు)గుండెపోటుతో మృతి.* భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు తదితరులు.* ఏవో తిరుపతి గారి హఠాన్మరణంతో కన్నీటి పర్యాంతమైన తోటి ఉద్యోగులు. పుడమితల్లి…
Blog Parvathipuram SOMESH క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు మోజురు తేజోవతి 16/02/2026 9newstelugu.com బలిజిపేట మండలంలోని అంపావల్లి రక్షిత తాగునీటి పథకం పైలెట్ ప్రాజెక్టు పంపుహౌస్ వద్ద నిన్న చోటుచేసుకున్న క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను *అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి మోజురు తేజోవతి పరామర్శించారు. స్థానికుల వివరాల మేరకు,…
SOMESH కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 73 వినతులు 16/02/2026 9newstelugu.com *కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 73 వినతులు* పార్వతీపురం, ఫిబ్రవరి 16 : కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 73 వినతులు అందాయి. ఇందులో రెవిన్యూ శాఖకు చెందినవి 25 ఉండగా, 48 వినతులు…
Blog Salur SOMESH 2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెళ్ళి అమ్మవారి దర్శనం 15/02/2026 9newstelugu.com మహాశివరాత్రి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ పరమ శివుని దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గల పారమ్మ కొండపై వెలసి ఉన్న…
Salur SOMESH సాలూరు సమీపంలో ఒరిస్సా ఆర్టిసి బస్సు బోల్తా 15/02/2026 9newstelugu.com సాలూరు: ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు 31…
Blog Salur SOMESH ST, SC, BC , మైనారిటీ, మహిళా సంక్షేమ బడ్జెట్… 15/02/2026 9newstelugu.com ప్రజలు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని గర్వంగా చెప్పగలను అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.నా రెండు శాఖలకు కేటాయించిన నిధులకు ముఖ్యమంత్రి…
Blog SOMESH కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం 14/02/2026 9newstelugu.com కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలీ, రవ్వలగూడలోనున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నందు మార్చి 4వ తేదీన జరగబోయే తన…
Blog SOMESH ఆ ముగ్గురి పేర్లు పదిసార్లు చదివారు… అంతకుమించి బడ్జెట్లో ఏముంది 14/02/2026 9newstelugu.com ఆ ముగ్గురి పేర్లు పదిసార్లు చదివారు… అంతకుమించి బడ్జెట్లో ఏముంది?: బొత్స కూటమి బడ్జెట్లో నాయకుల పేర్లు తప్ప కేటాయింపులు లేవన్న బొత్స మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి మోసం చేశారని విమర్శ ఉపాధి హామీ పథకానికి నిధులు…
Blog SOMESH మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట 13/02/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట పుష్పశ్రీవాణి గిరిజనురాలే అంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు గతంలో పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని స్పెషల్ లీవ్ పిటీషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక.జయరాజు 2024 అక్టోబర్ లో…
Blog SOMESH పిఎంఎస్ఎంఎ, సంచార చికిత్సా శిబిరం తనిఖీ* 09/02/2026 9newstelugu.com **పిఎంఎస్ఎంఎ, సంచార చికిత్సా శిబిరం తనిఖీ* **గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి: ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్* * పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి9: గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా ఎన్.సి.డి అధికారి…