Category: SOMESH

మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట

పార్వతీపురం మన్యం జిల్లా మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట పుష్పశ్రీవాణి గిరిజనురాలే అంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు గతంలో పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని స్పెషల్ లీవ్ పిటీషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక.జయరాజు 2024 అక్టోబర్ లో…

పిఎంఎస్ఎంఎ, సంచార చికిత్సా శిబిరం తనిఖీ*

**పిఎంఎస్ఎంఎ, సంచార చికిత్సా శిబిరం తనిఖీ* **గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి: ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్* * పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి9: గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా ఎన్.సి.డి అధికారి…

సందర్శకులను ఆకర్షించ నున్న లొద్ద జలపాతం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలో ఉన్న లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి సంధ్యారాణి లొద్ద జలపాతాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…….. ఏటియుసి జిల్లా కార్యదర్శి బలగ. రాధా నాయుడు……….. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బలగ.రాధానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాలోని సాలూరు ప్రభుత్వ…

అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యా

అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి* *సాలూరు బైపాస్ రోడ్డు (I ❤️ సాలూరు) సమీపంలో 33 అడుగుల అంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.* *దాత కర్నేన తిరుపతిరావు గారు విరాళం అందించడం అభినందనీయం…

రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర

రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర సాలూరు పట్టణం,శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవలే నరాలకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగి వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్దనే విశ్రాంతి…

సాలూరు పట్టణం బంగారమ్మ పేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమం

సాలూరు: సివిల్ రైట్స్ డే సందర్భంగా సాలూరు పట్టణం బంగారమ్మపేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమాన్ని సాలూరు పోలీస్ శాఖ నిర్వహించింది,సివిల్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజు సాలూరు పట్టణ పరిధిలోని బంగారమ్మపేటలో సాధారణ ప్రజలకు “పౌరుల హక్కులు &…

శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  

ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత,కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విశ్వాసం చూరగొన్న కల్పవల్లి మక్కువ మండలం,శంబర గ్రామంలోనున్న *శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారి* ని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర* దర్శించుకున్నారు.ఈ సందర్భంగా…

శంబర పోలమాంబ సిరిమానోత్సవం

ఉత్తరాంద్ర ఇలవేల్సు భక్తుల కొంగు బంగారం శ్రీ శంబర పోలమాంబ సిరిమానోత్సవం కన్నుల పండగగా జరిగింది. భక్తుల జేజే ద్వానాల మద్యఅమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ముమ్మారు ఊరేగింది. ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా, చత్తీష్గడ్ నుండిభారీగా తరలివచ్చిన…

రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

మంగళవారం ప్రతి సంవత్సరం వైభవోపేతంగా నిర్వహించే శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకొని శ్రీ రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గేదెల రిషి వర్ధన్ గారు ప్రిన్సిపాల్ లు దత్తి నాగేశ్వరరావు, హేమంత్ కుమార్…