Category: SOMESH

సాక్షి మీడియా ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ యుగంధర్ గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర   

ఉమ్మడి విజయనగరం జిల్లా సాక్షి టీవీ ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అల్లు.యుగంధర్ గారు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.కాలికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్…

జాతీయ ఓటర్ల దినోత్సవం ( నా ఓటు-నా బాధ్యత)

జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను చాటి చెప్పేందుకు (నా ఓటు-నా బాధ్యత) అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ. సాలూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కూడలి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద వరకు…

జాతీయ బాలికల దినోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండలం లో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ లో బాలికల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ &…

పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం.

పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం. *ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు రాష్ట్ర కార్యదర్శి,జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల.బాపూజీ నాయుడు *గ్రామస్థాయిలో వైసీపీ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై నేతలు దృష్టి సారించాలి :…

సాలూరు మండల వైసీపీ ముఖ్యనాయకులతో సమావేశమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

ఈరోజు సాలూరు పట్టణం, అఫీషియల్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం& గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర ఆయన నివాసంలో సాలూరు మండల వైసిపి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ గ్రామ స్థాయిలో…

బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు ను పరామర్శించిన రాజన్న దొర

బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారు. విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు. సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారికి కొద్దిరోజుల క్రితం…

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్ఘాటన మక్కువ మండల పీజీఆర్ఎస్ లో 83 వినతుల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమంలో అందే ప్రతి…

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్ఘాటన మక్కువ మండల పీజీఆర్ఎస్ లో 83 వినతుల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమంలో అందే ప్రతి…

బాల్య వివాహాలపై అవగాహన

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 14వ వార్డు బంగారమ్మ కాలనీలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ మరియు ఏపీ శ్రామిక మహిళా ఫారం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మరియు ఏఐటిసి జిల్లా కార్యదర్శి బలగరాధనాయుడు ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీని…

శంబర గ్రామం లో అక్కేనా తిరుపతిరావు గారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజన్న దొర

అక్కేన తిరుపతిరావు గారి అమ్మగారు మరియు తీళ్ళ.తిరుపతిరావు గారి అత్త గారు అక్కేన.సింహాచలమమ్మ (80సం. లు)గారు కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు శంబర గ్రామం వెళ్లి అక్కేనా. తిరుపతిరావు గారిని పరామర్శించి ప్రగాఢ…