Blog గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ 25/06/2026 9newstelugu.com
police కానిస్టేబుల్ కుమారుడి అత్యవసర చికిత్సకు గంటలో రూ.5 లక్షల రుణం మంజూరు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ 25/06/2026 9newstelugu.com
Blog పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులకు అందుబాటులో అదనపు తరగతి గదులు 24/06/2026 9newstelugu.com
PTR naidu చీపురుపల్లిలో “ఇంటింటి ప్రచారం” కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం 24/06/2026 9newstelugu.com
Blog గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ 25/06/2026 9newstelugu.com
Blog SOMESH ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్’ మిస్టరీ.. మృతదేహం లభ్యం 14/07/2025 9newstelugu.com Jul 14, 2025, ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్’ మిస్టరీ.. మృతదేహం లభ్యంత్రిపురకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి స్నేహ దేవ్నాథ్ ఢిల్లీలో అదృశ్యమైన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. చివరకు సిటీలోని…
Blog SOMESH రాయచోటి రోడ్డు ప్రమాదం లో 9 మంది మృతి 14/07/2025 9newstelugu.com రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం*అమరావతి జూలై 14 :-* అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం…
Blog SOMESH అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలెట్లను బాధ్యుల్ని చేయడం తగదు: పైలెట్ల సంఘం 14/07/2025 9newstelugu.com జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం ప్రాథమిక నివేదిక సమర్పించిన ఏఏఐబీ పైలట్లదే తప్పు అనేలా కొన్ని వార్తలు ఖండించిన భారత పైలట్ల సంఘం అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర…
Salur SOMESH పేదలకు అండగా CM సహాయనిధి 14/07/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ₹4,53,181 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ముడు చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో కొల్లి…
Parvathipuram SOMESH మన కులం మన బలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి 14/07/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తూర్పు కాపు సంఘం నాయకులు మరియు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు ఘన స్వాగతం పలికారు…
Salur SOMESH సాలూరు 2 మరియు 5వ వార్డుల్లో ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి 13/07/2025 9newstelugu.com తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం సాలూరు మున్సిపాలిటీ 2వ మరియు 5వ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి ప్రభుత్వం…
Crime అక్రమంగా PDS బియ్యం. తరలిస్తున్న వారిపై విజిలెన్స్ దాడులు 12/07/2025 9newstelugu.com అక్రమంగా PDS బియ్యం. తరలిస్తున్న వారిపై విజిలెన్స్ దాడులు పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తూరు మండలం కడుమ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం (నవరంగాపూర్) కు…
Crime Salur 3.25 టన్నుల పీడీ రైస్ పట్టివేత 10/07/2025 9newstelugu.com సాలూరు పట్టణంలో 3.25 టన్నుల పి డి ఎస్ (కోట బియ్యం ) బియ్యం అక్రమ నిల్వ ను పట్టుకున్న పోలీస్ లు. పక్క సమాచారం మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో సాలూరు పెద్ద బజార్ లో…
Salur SOMESH పార్టీలకు అతీతంగా ఆరోగ్యశ్రీని అమలు చేసింది స్వర్గీయ డాక్టర్ys రాజశేఖర్ రెడ్డి 08/07/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం లో స్వర్గీయ డాక్టర్ ys రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర మాట్లాడుతూ డా.రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిన తరువాత మొట్టమొదటి…
Salur SOMESH నీటి కష్టాలు 05/07/2025 9newstelugu.com పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు 500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు…