Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com
Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
Blog SOMESH కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ 01/12/2025 9newstelugu.com కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం. ప్రభుత్వం అందించే వైద్యం కాకూడదు ప్రైవేట్ పరం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వం అందించే వైద్యం ప్రైవేటీకరణ కాకూడదని వైసిపి చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా చెట్టు…
SOMESH సాక్షి ఛానెల్ మరియు పత్రిక లో పోలీసుల పై ప్రచురితమైన వ్యాఖ్యలు అవాస్తవం 27/11/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సాక్షి టీవీ ఛానల్లో మరియు సాక్షి పత్రికలో ప్రచురించిన ప్రకటన మరియు ఇతర సామాజిక మాధ్యమంలో ముసుగుతో ఉన్న మహిళ చేస్తున్న వ్యాఖ్యలు అనగా తనకు సహాయం చేసిన వారిని రక్తం వచ్చేటట్లు కొట్టిన…
Blog SOMESH కూటమి ప్రభుత్వం అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైంది 24/11/2025 9newstelugu.com కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ప్రజలకు అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైందని ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. మాజీ డిప్యూట్ cm…
Blog SOMESH మావుడి సోదరులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు,జడ్పీ చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు 24/11/2025 9newstelugu.com మక్కువ మాజీ సర్పంచ్ కీ.శే.మావుడి.వెంకట నాయుడు గారి భార్య మరియు మండల వైసీపీ నాయకులు మావుడి సోదరులు తల్లి అరుణమ్మ గారు(89సం.లు) ఇటీవలే స్వర్గస్తులయ్యారు కీర్తిశేషులు అరుణమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మరియు…
Blog SOMESH కుంటినవలస లో కోటి సంతకాల సేకరణ 23/11/2025 9newstelugu.com విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామం లో కూటమి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ (p4 విధానాన్ని) వెతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార…
Blog SOMESH గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 23/11/2025 9newstelugu.com సాలూరు MPDO కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో, గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, భజనల నాదంతో సాగి, భక్తుల…
Blog SOMESH శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దంపతులు. 17/11/2025 9newstelugu.com శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దంపతులు.* ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు కార్తీకమాసం చివరి సోమవారం పురస్కరించుకొని సాలూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర…
Blog SOMESH సాలూరు నియోజకవర్గం వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులుగా చిప్పాడా రామారావు 15/11/2025 9newstelugu.com వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పలు విభాగాలకు సంబంధించి వివిధ హోదాల్లో పార్టీ ప్రతినిధులుగా నియమించారు.ఈ మేరకు *సాలూరు నియోజకవర్గం చేతివృత్తుల విభాగం అధ్యక్షులుగా రాష్ట్ర…
Blog SOMESH బాలల దినోత్సవ వేడుకలు 15/11/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోస్ట్ వలస గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక అంగన్వాడి సెంటర్లో పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీ సూపర్వైజర్ ఆల్తి జ్యోతి మరియు అంగన్వాడి కార్యకర్త బంగారమ్మ. భారతదేశంలో పిల్లల హక్కులు భారతదేశంలో…
Blog SOMESH స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ 15/11/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి. కొనవలస గ్రామ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పి. కొనవలస అంగన్వాడి సెంటర్లో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…