మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం

మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం * పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* చాప కింద నీరుల డయేరియా భూతం చీపురుపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండురోజుల నుండి డయేరియా బాధితులు చేరుతూ చికిత్స పొందుతున్నారు డయేరియా బారిన పడిన…

రెవెన్యూ సదస్సులో వినతులను స్వీకరిస్తున్న కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గులివిందాడ అగ్రహారం గ్రామంలో నిర్వహించి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క భూ సమస్యలను వినతి రూపంలో అందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని…

మా బాధని తీర్చేది ఎవరు?

విజయనగరం జిల్లా గరివిడి మండలం గరివిడి గ్రామానికి చెందిన రామరాజు మురుగు నీటిలో బ్రతుకుతున్నం అంటూ ఆవేదన .ఈయనకు గరివిడి గ్రామం పంచాయతీ ఆఫీస్ ప్రక్కన మెయిన్ రోడ్ లో షాపు మరియు ఇల్లు ఉన్నదని అక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన…

మంత్రి నాదెళ్ల మనోహర్ చేతుల మీదుగా 5 లక్షల చెక్కును అందుకున్న జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ

*కోట్ల కృష్ణ* – జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్, రాష్ట్ర ప్రచార కమిటీ. తన తమ్ముడు కోట్ల నవీన్ డిగ్రీ చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ, జనసేన పార్టీ యొక్క ఆశయ సిద్ధాంతాలకు కట్టుబడి క్రియాశీలకమైన వ్యక్తిగా జనసేనలో…

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి…….. ఏఐటియుసి……. పార్వతీపురం ;-రాష్ట్రంలో అంగన్వాడీలపై జరుగుతున్న దాడులు అన్యాయమని ఈ దాడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని ఏఐటియుసి పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ.రాధఅన్నారు. శనివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సింహాద్రి…

ఈ గోతులకు ఎవరు బాధ్యత ?

విజయనగరం జిల్లా చీపురుపల్లి లో చీపురుపల్లి విజయనగరం ప్రధాన రహదారిలో పాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి దగ్గర్లో రోడ్లు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా రెండు 5 అడగులు లోతు గల పెద్ద గుంతలను తవ్వించారు. కారణాలు ఏమైనా…

విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి?

“విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.” వివరాలు:“ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో…

వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు

*వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు* చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు పాండ్రంకి రాము తన బైక్ పై గ్రామం నుండి చీపురుపల్లి వస్తుండగా మార్గమద్యం లో యాక్సిడెంట్ అయి విజయనగరం…

సాయి విద్యానికేతన్ లో ఆటో, ట్యాక్స్ డ్రవర్ తో సమావేశం*

చీపురుపల్లి *సాయి విద్యానికేతన్ లో ఆటో, ట్యాక్స్ డ్రవర్ తో సమావేశం* చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో( ప్రవేట్ స్కూల్) ఈ రోజు కరస్పాండెంట్ వలిరెడ్డి పద్మ, ప్రధానోపాధ్యాయులు గవిడి భారతి ఆధ్వర్యంలో తమ స్కూలుకు…

డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించిన చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీనివాసరావు

చీపురుపల్లి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల గ్రామం జడ్పీహెచ్ స్కూల్ లో భోజన విరామ సమయంలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు…