పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి

పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి.మంత్రి సంధ్యారాణి తెలిపారు.దత్తత తీసుకున్న పిల్లలను అతి భద్రంగా చూసుకోవాలని పిల్లలను అమ్మినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని గిరిజన…

గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ

గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం.. మానవత్వంతో పార్వతీపురం నిరాశ్రయ ఆశ్రమం లో ఆశ్రమం కల్పించారు… గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే…

గిరి ఆరోగ్య కేంద్రం

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు మండలం కరడవలస లో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు :

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ వారోత్సవాల్లో భాగంగా ముందుగా ఫాదర్ అఫ్ లైబ్రరియన్…

స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో  మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,

ఆదివారం నాడు విజయవాడ, పటమట Indoor స్టేడియంలో జరిగిన స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,అందులో భాగంగా కుమతి విభాగంలో వజీర్ భాష మొదటి…

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం…

శ్రీమతి పాలవలస యశస్వి గారిని సన్మానిస్తున్న జనసేన జిల్లా కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పుకాపు వెల్ఫేర్ &డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమీతులైన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన టిడిపి మరియు బిజెపి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి *గౌ.శ్రీమతి పాలవలస యశస్వి*…

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు (40) ఈయన నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొని ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు…

బాలల దినోత్సవం

చీపురుపల్లి, తేదీ 14/11/2024. విజయనగరం జిల్లా చీపురుపల్లినియోజకవర్గంలోని ఆర్డీవో ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహం లో ఈరోజున భారతదేశ మొదటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా…

సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు*

చీపురుపల్లి తేది : 14-11-2024గురువారం *సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు* చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే మరియు దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదిన వేడుకలు…