శిథిలావస్థలో చీపురుపల్లి ఎమ్మార్వో ఆఫీస్

చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రధానమైన చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయం చాలా పురాతనమైన బిల్డింగులు కొన్ని రూమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్షాకాలం వచ్చిందంటే రూములకు చెమ్మలు నీరు చుక్కలు కారటం స్లాబ్ సీలింగ్…

గరివిడి మండల రెవిన్యూ అధికారిగా చింతల పూడి బంగార్రాజు

ఈరోజు గరివిడి మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ చింతల పూడి బంగార్రాజు గారిని ఆయన కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు గారు గుర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు…

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్ ఈ బడ్జెట్లో కార్మిక వర్గం మీద మధ్యతరగతి మీద రైతుల మీద పెనుబారం వేయడం జరిగింది కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ఉపాధి…

నాగార్జున చొరవతో వేతనాలు సమస్య పరిష్కారం

చీపురుపల్లి,జిల్లాలో సమగ్ర త్రాగునీటి పథకాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా నెలకొన్న వేతనాలు సమస్య విజయనగరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున చొరవతో పరిష్కారమైంది. జిల్లాలో సమగ్ర తాగునీటి పథకాల్లో దాదాపు 1000 మంది…

ద్వీపాన్ని తలపించే గ్రామం

రెండు పెద్ద వాగులు మధ్య ఒక గ్రామం ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఆ గ్రామ ప్రజలకు విద్య,వైద్యం కనీసం నిత్యావసర సరుకులు కావాలన్న ఆ రెండు వాగుల్లో ఏదో ఒక దాటివేళ్ళవలసిన పరిస్థితి. వర్షా కాలం వచ్చింది అంటే…

చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో బొత్స భేటీ

గరివిడి పార్టీ కార్యాలయం *ఈ రోజు మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు గరివిడి పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలతో కలసి సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు పై అడిగి తెలుసుకున్నారు.* *ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు…

కనకమాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు

చీపురుపల్లి విజయనగరం జిల్లా,చీపురుపల్లి పట్టణంలో కొలువుదీరిన కనక మహాలక్ష్మి అమ్మవారు ను తమ ఆడపడుచు గా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు ఆషాడ మాసంలో ఈ సారె ను భక్తులు అందజేస్తారు. ఈ రోజు శ్రావణమాసం శుక్రవారం పట్టణంలో ఆలయ కమిటీ…

సాలూరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ మాధవ్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ గారు సాలూరు టౌన్, స్టేషన్ పరిశరాలలో వున్నా సిఆర్పిఎఫ్ బారక్ను మరియు సాలూర్ సర్కిల్ ఆఫీస్,రూరల్ పోలీసు స్టేషన్లు సందర్శించి స్టేషన్ ప్రాంగణం,చుట్టుపక్కల పరిసరాలను మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పోలీస్…

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పాచిపెంట పోలీస్ పరిధి లో P.కొనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేస్తుండగా 3.5 కేజీ ల గంజాయి ని పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిని రిమాండుకు పంపడం జరిగింది…

మన్యం జిల్లా మళ్ళీ మొదలైన విధి  కుక్కల  దాడులు…

పార్వతీపురం మన్యం జిల్లా.. జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు మరల రెచ్చిపోయాయి.. కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి…