ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే

జ్వరాల సర్వే నిరంతరం జరగాలి పార్వతీపురం, జూలై 24 : ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను…

విద్యార్థులకు బ్యాగ్ షూస్ బెల్ట్ పంపిణీ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ

“తేది, 23/7/2024,మంగళవారం చీపురుపల్లి పట్టణం లో RDO పక్కనే వున్న రామాంజనేయు కాలనీ హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ కార్యక్రమం చీపురుపల్లి పట్టణం రామాంజనేయు కాలనీ హైస్కూల్ లో పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన స్కూల్…

ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు

వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలు సృష్టించడంతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆయన చీపురుపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ గాడి తప్పిన…

గురు పౌర్ణమి

గురు పౌర్ణమి సందర్భం గా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పంచామృతాల తో అభిషేకాలు చేశారు ఈ కార్యక్రమం లో…

గరివిడి పశు వైద్యకళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు.

చీపురుపల్లి నియోజకవర్గం గల గరివిడి నందు వున్నా పశువైద్య కళాశాలలో ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం, స్థానిక పశు వైద్య కళాశాలలో అసోసియేట్ డీన్ డా, మక్కెన శ్రీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు…

చట్టం అందరికీ సమానమే

విజయనగరం జిల్లా…చీపురుపల్లి…. సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా చట్టం అందరకీ సమానం SFI….. ఇటీవల వరుసగా జరుగుతున్న అమ్మాయి ల అత్యాచారాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ చీపురుపల్లి లో నిరసన తెలియజేశారు…. అనంతరం చీపురుపల్లి మండల ఎస్ ఎఫ్ ఐ లెదర్ రూప మాట్లాడుతూ…

కళ్యాణం కమనీయం

సాలూరు నుంచి శ్రీ భూనీల సమితి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు మొట్టమొదటిసారిగా బాడంగి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతున్న శ్రీనివాస సదాసేవ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 75 మంది సేవా సభ్యులు పాల్గొన్నారు…

భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి

సాలూరు శ్రీ శ్రీ భూనీలా సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంకు సంబంధించిన పెరుమాళి సేవకుల బృందం సంయుక్తంగా `శ్రీ శ్రీనివాససేవా‌సదన్`స్వచ్చంద సేవా సంస్థ గాఏర్పాటై రి.నెం 22/24 తే 13.03.24దిఈరోజున తే 14.07.24ది మొదటికార్యవర్గ సమావేశం ఆలయ ధర్మకర్తశ్రీమాన్ వంగపండు రాజేంద్ర…

కాలేజ్ లో లొల్లి

ప్రకాశం జిల్లా ఒంగోలులోవినయ్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు చితకబాదారు. హర్షవర్ధన్ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. సర్టిఫికేట్స్ కోసం కళాశాలకు వెళ్లగా చరణ్, రాకేష్, నరేంద్ర అనే ముగ్గురు విద్యార్థులు హర్షవర్ధన్ని బయటకు తీసుకవెళ్లి కూల్ డ్రింక్…

కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం

జిల్లా అభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దాంజెడ్‌పి స‌మావేశంలో మంత్రులు కొండ‌ప‌ల్లి, గుమ్మిడిటోల్‌గేట్‌ను త‌ర‌లించాలి ః ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌నివాస‌రావుస‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వివిధ అంశాల‌పై చ‌ర్చ‌స్థాయి సంఘాల్లో స‌భ్యులుగా నియ‌మితులైన ఎంఎల్ఏలు విజ‌య‌న‌గ‌రం, జులై 12 ః పార్టీల‌కు అతీతంగా జిల్లా అభివృద్దికి స‌మ‌న్వ‌యంతో,…