పాలకొండ లో ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం

అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ,బీజేపీ జనసేన ఉమ్మడిపార్టీల అభ్యర్థులు. కోట దుర్గమ్మను దర్శించుకొని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత,పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ…

టిడిపి కండువా

సాలూరు మండలం నెలిపర్తి గ్రామం నుండి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాపాక అప్పమ్మ, మాజీ వార్డ్ మెంబర్ లింగాల విజయ, రాపాక గంగులు, లింగాల సతీష్ తదితరులు 20 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు.…

ప్రభుత్వ కళాశాలల ఇంటర్ ఫలితాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిన్న విడుదలయిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థుల ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర…

నిరంతర పటిష్ట నిఘా ఉండాలి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోనవలస సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా , ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లు వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి…

కొత్తపల్లి గీతా గారికి ఆగని నిరసన సెగలు

అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీతా గారికి గిరిజనుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈమె నకిలీ అభ్యర్థి అని గిరిజన సంఘ నాయకులు తెలుపుతున్నారు. సాలూరు ప్రాంతం నుంచి అరకు పాడేరు చింతపల్లి మొదలు ప్రాంతాల్లో ప్రతి…

టిడిపి ప్రచారం

టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు,టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి భంజుదేవ్ గారు సాలూరు మున్సిపాలిటీ పెద్ద మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.పెద్ద మార్కెట్లో ఉన్న కాయగూరలు, మాంసాహారం, వస్త్ర వ్యాపారస్తులు, నిత్యవసరాల…

అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస గ్రామం శివారులో పాచిపెంటకు చెందిన దోళ శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి ఈయన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు…

Inauguration of Congress party office in Salur

జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షుడు: నిమ్మక సాలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం పార్వతిపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా…

వైసిపి ప్రచారం

ఈరోజు సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామంలో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసంగించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిడిక రాజన్నదొర గారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి శ్రీమతి డాక్టర్ తనూజారాణి గారు కూడా…