తెర్లాం బిర్లంగి మాత పండగ సంబరాలు సందర్భంగా తెర్లాం గ్రామం విచ్చేసినటువంటి బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్ వి ఎస్ కే రంగారావు గారు రాష్ట్ర శ్రీశైన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనందుకు కోల బలరాం మాస్టారుని, ఏఎంసీ చైర్మన్ వెంకట్ నాయుడు గారు బేబీ నాయన గారు తదితరు పెద్దలందరూ సన్మానించడం జరిగింది. Spread the love టపా నావిగేషన్ పేరిపి గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు