Category: సునీత రెడ్డి విజయనగరం

విజయవంతంగా ముగిసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు

విజయనగరం కాంచర్ల టవర్స్ (లైబ్రరీ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో నిర్వహింపబడిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.…

విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర శాసనసభ మాజీ…

అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానితులను ఆకట్టుకున్న పోలీసు డాగ్స్ ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప పోలీసు…

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ జెండా తో భారీ ర్యాలీ

విజయనగరం, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం విజయనగరం కోట కూడలి నుంచి 150 అడుగుల పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్…

గంజాయి వినియోగం లేదా అమ్మకంపై సమాచారం అందిస్తే రూ.5,000 నగదు బహుమతి *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు పోలీసుశాఖ కఠిన చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా జిల్లాలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నట్టు సమాచారం అందించినా లేదా గంజాయి అమ్ముతున్న వారిని పట్టించినా *రూ.5,000 నగదు బహుమతి* అందజేస్తామని జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* ఆగష్టు 12న ప్రకటించారు.…

అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న “భరత్ రాఘవ @ మాంసం నాని” అనే వ్యక్తి పై రౌడీ షీట్ కేసు

పశువులను తరుచూ అక్రమంగా రవాణా చేస్తూ, విజయనగరం జిల్లా (9 కేసులు), తూర్పు గోదావరి జిల్లా (3 కేసులు), అనకాపల్లి జిల్లా (1 కేసు) మొత్తం 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరం, బొమ్మూరు గ్రామానికి చెందిన “భరత్ రాఘవ @…

11 నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి

విజయనగరం, ఆగస్టు 11: తల్లి–బిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి అన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 11 నూతన…

ట్రైనీ కానిస్టేబుళ్లకు పారదర్శకంగా తుది పరీక్షలు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్

విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణా కేంద్రంలో స్టైపెండరీ ట్రైనీ క్యాడెట్ కానిస్టేబుల్స్ తుది పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆగస్టు 10న తెలిపారు. తుది రాత పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ గారు పోలీసు శిక్షణ…

AP Gen-Z WAR నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు*

*భీమిలి నియోజకవర్గం, ఆగస్టు 10:* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, *గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న *AP Gen-Z WAR* కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలను…

ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో ఘన నివాళులు

*విశాఖపట్నం, ఆగస్టు 9:* విశాఖపట్నం సిరిపురం జంక్షన్‌లోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్‌లో నిర్వహించిన మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో *విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,…