Category: Blog

Your blog category

చీపురుపల్లిలో అన్నదాన కార్యక్రమం

వినాయక శరన్నవరాత్రి ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి మండలం పుర్రేయవలన గ్రామం, పట్టణం అడ్డూరి వీధిలో కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష,…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు

అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, మహంతి నారాయణరావు (సంతు) కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయలు అందజేత

*_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),…

ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతాం

భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి చేశామని ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతామనికేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారుభోగాపురం, (విజయనగరం), సెప్టెంబర్ 06 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శర వేగంగా…

వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ…

సాలూరు పట్టణంలో  జనసేన అధినేత జన్మదిన వేడుకలు .

సాలూరు పట్టణంలో జనసేన అధినేత జన్మదిన వేడుకలు . సాలూరు పట్టణంలో జనసేన అధినేత డిప్యూటీ సి.ఎం మరియు మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు…

గుంటూరు  జిల్లా తెనాలిలో నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టలును సందర్శించిన గిరిజనశాఖామంత్రి సంధ్యారాణి..

హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిచిన వంట సామానులు, సరుకులను పరిశీలించారు.. హాస్టల్లోకి వరద రావడంతో పడుకునే వీలులేక విద్యార్థినులకు ఇబ్బందులు పడుతుంటే పక్కనే ఉన్న మున్సిపల్ స్కూళ్లోకి విద్యార్థినులు తరలించి క్షేమంగా ఉంచిన సిబ్బందిని విద్యార్ధినుల యోగక్షేమాలను అడిగి…

కొత్తగా మీరు చేసింది ఏమీ లేదు

పార్వతిపురం మన్యం జిల్లాసాలూరు పట్టణంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలుపరుస్తుందని అంతేతప్ప కొత్తగా వీళ్లు చేసిందేమీ లేదని…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

విజయవాడలో భారీ వర్షం, ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు పెద్దవాళ్ళని బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరికలు, నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం. జాతీయ రహదారుల…