Category: Blog

Your blog category

గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ IAS

*గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ (IAS )గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు…

కాకినాడ జిల్లా :కాకినాడ రూరల్ :

మహాత్ముని సాక్షిగా..!! గాంధీజీ చెంతనే – గ్యాంబ్లింగ్ గేమ్ సర్పవరం పప్పుల మిల్లు సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద పేకాట శిబిరం. రాత్రంతా బహిరంగంగా పేకాట ఆడుతుండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు పేకాట ప్లేయర్స్ ను చెదరగొట్టిన పోలీసులు… కేసులు…

వృధాగా పోతున్న త్రాగునీరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో స్థానిక మేధర వీధి రామ మందిరం వద్ద నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైను కు రంద్రం పడడంతో ప్రజలకు చేరాల్సిన త్రాగునీరు వృధాగా రోడ్డుపై పోతుంది గత కొన్ని రోజులుగా ఇదే…

విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి?

“విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.” వివరాలు:“ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో…

స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో  మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,

ఆదివారం నాడు విజయవాడ, పటమట Indoor స్టేడియంలో జరిగిన స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,అందులో భాగంగా కుమతి విభాగంలో వజీర్ భాష మొదటి…

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం…

తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO  గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు.

తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి 3 నెలలు గా వేతనాలు ఇవ్వ్వలేదు అని…

గిరిజన ప్రాంతంలో 100% ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని అల్లూరి జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు
రేగం మత్స్యలింగం

ఈరోజు Nov-04, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు_శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు ఈ సమీక్ష సమావేశంలో హాజరై గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకే కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం

పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…