Category: Blog

Your blog category

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోషియోషన్ H 195 మన్యం జిల్లా సాలూరు వాస్తవ్యుడు మురజాపు బెనర్జీ ఎలక్ట్రిక్ షాక్ తో ఒళ్ళంతా కాలిన ఫోటోలు పెట్టి ఆకుటుంబానికి మనవంతు ఆర్థిక సహాయం చేయమని మెసేజ్ పెట్టిన మరుక్షణం నుండి నిన్నటికిమన సోదరులు…

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు…

పాలకొండ లో ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం

అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ,బీజేపీ జనసేన ఉమ్మడిపార్టీల అభ్యర్థులు. కోట దుర్గమ్మను దర్శించుకొని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత,పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ…

టిడిపి కండువా

సాలూరు మండలం నెలిపర్తి గ్రామం నుండి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాపాక అప్పమ్మ, మాజీ వార్డ్ మెంబర్ లింగాల విజయ, రాపాక గంగులు, లింగాల సతీష్ తదితరులు 20 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు.…

నిరంతర పటిష్ట నిఘా ఉండాలి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోనవలస సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా , ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లు వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి…

కొత్తపల్లి గీతా గారికి ఆగని నిరసన సెగలు

అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీతా గారికి గిరిజనుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈమె నకిలీ అభ్యర్థి అని గిరిజన సంఘ నాయకులు తెలుపుతున్నారు. సాలూరు ప్రాంతం నుంచి అరకు పాడేరు చింతపల్లి మొదలు ప్రాంతాల్లో ప్రతి…

వైసిపి ప్రచారం

ఈరోజు సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామంలో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసంగించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిడిక రాజన్నదొర గారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి శ్రీమతి డాక్టర్ తనూజారాణి గారు కూడా…

నిరసన సెగ

పార్వతీపురం మన్యం జిల్లా…. అరకు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై నిరసన సెగ. వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు. అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన…

అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్….. మీరు అగ్రిగోల్డ్ బాధితుల పక్షమా….. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రక్కనా! తేల్చుకోండి…. : అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక…