Category: సునీత రెడ్డి విజయనగరం

సీతం కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

సీతం కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం స్థానిక గాజులరేగ పరిధిలోని సీతం కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యావహారిక భాషా ఉద్యమకారుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.…

విజయనగరం పట్టణంలో నూతన రైతు బజార్‌కు శంకుస్థాపన

విజయనగరం, ఆగస్టు 27: విజయనగరం నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించే దిశగా మరో అడుగు పడింది. విజయనగరం పట్టణంలోని పాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నూతన రైతు బజార్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన…

సీతం కళాశాలలో ‘సహా’ మూవీ చిత్రబృందం సందడి

విజయనగరం | 24-08-2026 సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సీతం కళాశాల ప్రాంగణంలో సోమవారం ‘సహా’ సినిమా చిత్రబృందం సందడి చేసింది. కళాశాలకు విచ్చేసిన చిత్రబృందానికి విద్యార్థులు ఉత్సాహభరితమైన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్రబృందం విద్యార్థులతో ముచ్చటిస్తూ…

పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం, ఆగస్టు 23, నగర పరిధిలో కేసు దర్యాప్తు నిమిత్తం వెళుతున్న పోలీసు వాహన ప్రమాదం జరగటం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్…

భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర

భీమిలి, ఆగస్టు 21: భీమిలి నియోజకవర్గం, భీమిలిలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర ఆలయం గత 130 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సోదరులు భక్తులు ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తూ నేడు…

ముందస్తు ప్రణాళికతో ప్రశాంతంగా ముగిసిన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రివర్యుల పర్యటనలు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

విజయనగరం జిల్లాలో ఆగస్టు 22న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పర్యటనలు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు ప్రణాళిక, పటిష్టమైన భద్రతా చర్యలు, అధికారుల సమన్వయంతో…

ప్రధాని నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా అశోక్…

విజయవంతంగా ముగిసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు

విజయనగరం కాంచర్ల టవర్స్ (లైబ్రరీ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో నిర్వహింపబడిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.…

విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర శాసనసభ మాజీ…

అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానితులను ఆకట్టుకున్న పోలీసు డాగ్స్ ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప పోలీసు…