Category: సోమేష్ మన్యం జిల్లా

100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు

, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరులోని రిషి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీలో 100 అడుగుల భారీ జాతీయ జెండా ప్రత్యేక…

ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ పరిధిలోని బడ్నాయకవలస గిరిజన గ్రామంలో “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని గ్రామంలోని ప్రజలను ఇంటింటికీ కలుసుకున్నారు.…

వైయస్సార్సీపి సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలి

విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం బలోపేతమే ధ్యేయంగా మంగళవారం (11-08-2026) రోజున సమీక్షా సమావేశం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి ఈ సమావేశంలో పాల్గొని, సోషల్ మీడియా…

సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర

సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఎంఆర్‌ఓ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ యాత్రలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. తిరంగా యాత్రలో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో…

కోదుకరకవలసలో మంత్రి సంధ్యారాణికి ఘన స్వాగతం

సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోదుకరకవలస గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణి గారికి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి,…

సాలూరు ఏరియా హాస్పిటల్‌కు నూతన తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం

ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు ఏరియా హాస్పిటల్‌కు తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం…

దొంగతనం కేసును ఛేదించిన సాలూరు టౌన్ పోలీసులు – బంగారు ఆభరణాలు, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమడాం గ్రామంలో 2026 ఏప్రిల్ నెల మొదటి వారంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుండి సుమారు రూ.3,00,000/- విలువైన…

కొమరాడ మండలం లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

* *పండగ వాతావరణం మాదిరిగా ఉత్సాహం ఆనందాల మధ్య చిన్నపిల్లలు మహిళలు నృత్యం చేస్తూ ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరిగింది* *పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పెద్ద శాఖ గ్రామములో ఆదివారం ప్రపంచ ఆదివాసి గిరిజన సంఘం మరియు…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే శక్తి టీం వాహనంలో హాస్పిటల్ కు తరలించిన సాలూరు శక్తి టీం మరియు సాలూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది

ప ార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఉత్తర్వులు మేరకు పెట్రోలింగ్లో భాగంగా సాలూరు శక్తి టీం సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సాలూరు టౌన్ చిన్న వీధికి చెందిన దేవి…

పాచిపెంటలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో, సీడీపీఓ బి. అనంతలక్ష్మి ఆదేశాల మేరకు పాచిపెంట మండలంలోని కోస్ట్ వలస అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ…