Category: సోమేష్ మన్యం జిల్లా

గుమ్మలక్ష్మీపురం బాలికల కళాశాల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.

పార్వతీపురం, ఆగస్టు 31: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఓ బాలికల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి సంబంధించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి బి. రవికుమార్ ఒక పత్రికా…

గిరిజన నాయకులకు పదవులు తప్ప గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కల్పించలేని పరిస్థితి*

*గిరిజన నాయకులకు పదవులు తప్ప గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కల్పించలేని పరిస్థితి* *ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం జిల్లా కమిటీ సభ్యుడు హెచ్ రామారావు గిరిజన మంత్రి గారికి గిరిజన ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వానికి డిమాండ్* *పార్వతీపురం మన్యం జిల్లా…

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్

పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తూ, ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కీ.శే.లు పి.రవి(PC -602) గారి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన…

జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ సాలూరులో ధర్నా

సాలూరు: పూసపాటి రేగలో బుధవారం సాయంత్రం విశాలాంధ్ర విలేఖరి గోవిందరావుపై జరిగిన దాడిని ఖండిస్తూ సాలూరులో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఎస్‌జేడబ్ల్యూఏ (SJWA) సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్…

సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమం

సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ రెడ్డి, (IPS) పర్యవేక్షణలో, సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు బొడ్డవలస గ్రామంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలను నేరుగా…

హైదరాబాద్ నుంచి భోగాపురంకి తొలిసారి విమానయాణం

విజయనగరం, ఆగస్టు 17: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే తలమానికం అని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్నశ్రీను) అభివర్ణించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో…

పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి

పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…

పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి

పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…

మర బోటు కొత్త ది మంజూరు చేయండి లేదా?? మరమత్తు గురైన మరబోటుకు బాగు చేసుకునే విధంగా నిధులైన విడుదల చేయండి

*స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన గిరిజన గ్రామాల ప్రజలు బతుకులకు భరోసా లేదు *వేరే రహదారి మార్గం లేక మరబోటు మరమ్మతులకి డబ్బులు లేక నది దాటలేక 70 కిలోమీటర్ల దూరం తిరిగి కొమరాడ మండల కేంద్రంలో గల కార్యాలయాలకు…

100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు

, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరులోని రిషి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీలో 100 అడుగుల భారీ జాతీయ జెండా ప్రత్యేక…