Category: సోమేష్ మన్యం జిల్లా

పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ

పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పి. కొనవలస సెక్టార్‌లోని పనుకువలస అంగన్వాడి కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి పాల్గొని గర్భిణీలు, బాలింతలు, ఏడు…

మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో

పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా…

పాచిపెంట మండలంలో ₹53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ (MEO) కార్యాలయ భవనాన్ని మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం లో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాలయం ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ నూతన కార్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన…

టీడీపీ లోకి భారీ చేరికలు

సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి గిరిజన గ్రామాల నుండి వైసిపీని వీడి టీడీపీలోకి జోరుగా వలసలు కనసాగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణి కి మహిళలు, కార్యకర్తలు, నాయకులు మరియు గ్రామస్తులు మేళతాళాలతో, థింసానృత్యాలు చేస్తూ పూలవర్శంతో గ్రామంలోకి ఆహ్వానించారు.పాంచాలి…

మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి సంధ్యారాణి

పెదబోరబంద గ్రామంలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూహక్కులు కల్పించడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని మంత్రి సంధ్యారాణి అన్నారు.పెదబోరబంద…

గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0

పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు స్వాగతం పలికారు స్కూల్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేటీఎంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున…

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన *“మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. “తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం…

విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహనా మరియు సంపన్న విముక్తి సదస్సు

పాచిపెంట మండలం పికోనవలస ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో పాచిపెంట సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ అర్జున్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహనా మరియు సంపన్న విముక్తి సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతిపురం మన్యం జిల్లా *ఎడిషనల్ ఎస్పీ…

ప్రతి గ్రామం బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం

సాలూరు, జూలై 18 : జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని, ఇందులో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ తెలిపారు. శనివారం సాలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన…

పాంచాలి లో 240 బస్తాల అక్రమ ఎరువుల నిల్వలు

పాచిపెంట మండలంలో గల పాంచాలి గ్రామం ఎరువుల నిల్వను సీజ్ పాంచాలి గ్రామానికి చెందిన పొట్టా సీతారామయ్య అనే వ్యక్తి ఆ గ్రామంలో ఒక పాడుబడిన ఇంటిలో సుమారు 240 బస్తాలు ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచినట్టు గ్రామంలో ఒక వ్యక్తి…