ఓటుకు నోటు నాయకుడు సీఎం అయ్యారు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విలేకర్ల సమావేశం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియజేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో దంపతులు మృతి

విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యా భర్తలు విద్యుత్ షాక్ కు బలి అయ్యారు.పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై భార్యా భర్తలు ఇద్దరు అక్కడికక్కడే…

సాలూరు లో బంద్ విజయవంతం

సాలూరు మండల కేంద్రం లో బంద్ శాంతియుతంగా విజయవంతంగా జరిగింది ఈ సందర్బంలో sfi జిల్లా కార్యదర్శి D. పండు మాట్లాడుతూ నీట్, యూజీసీనెట్ పరీక్ష పేపర్ లీక్ ను నిరసిస్తూ 2024 జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా kg నుండి…

బైక్ ఏక్సిడెంట్

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ దగ్గరలో ఎదురుగా వస్తున్న బైక్ బైక్ డీ..ఒకరు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు

కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం

ఈ రోజు ఉదయం 00.00 hr నుంచి పాత చట్టాలైన IPC, Cr. Pc & IEA లు రద్దు కాబడి కొత్త చట్టాల అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సాలూరు పట్టణ సీఐ సిహెచ్ వాసు నాయుడు మరియు వారి సిబ్బంది…

ఉద్యోగ భద్రత కల్పించాలి

అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలిసమాజంలో నిరుపేద గర్భిణులకు బాలింతలకు పిల్లలకు అనేక సేవలను అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడి ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశించిన సేవలను అందిస్తున్నామని గర్భిణులకు బాలింతలకు చిన్న పిల్లలకు రక్తహీనత కలక్కుండా ప్రభుత్వ సరఫరా…

జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామీ దేవాలయం ప్రాంగణం లో కొలువు తీరిన శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి 6వ వార్షకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.తేదీ 29.6.24 న స్థిరవరం, నాడు అమ్మవారికి కుంకుమార్చనలు క్షీరాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.…

గుమ్మడి సంధ్యారాణి పత్రిక సమావేశం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోమంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూఒకటవ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3000 పెన్షన్…

మిస్టరీ వీడింది

పక్కా ప్రణాళిక తో భార్యను కడ తేర్చిన భర్త…పోలీసులు నిర్ధారణపెళ్లి చేసుకొని ….ముచ్చటగా అయిదు నెలలు పూర్తి అయ్యింది … చేతికి పెట్టుకున్న గోరింటాకు చెరగలేదు …. కాల్ల పారాణి పోలేదు … అంతలోనే గోరం జరిగిపోయింది …. ఇంటికి కూతవేటు…

ప్రాణాలతో చెలగాటం

సాలూరు పట్టణం స్థానిక బంగారమ్మ పేట కౌన్సిలర్ వీధిలో విద్యుత్ స్తంభాన్ని కలుపుకొని మరి ఇంటి నిర్మాణాన్ని చేశారు. దేనికి గల కారణం The 9news telugu ప్రతినిధి అడగగా గత కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని ఇంటి ముంగిట విద్యుత్…