Category: సోమేష్ మన్యం జిల్లా

కోదుకరకవలసలో మంత్రి సంధ్యారాణికి ఘన స్వాగతం

సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోదుకరకవలస గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణి గారికి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి,…

సాలూరు ఏరియా హాస్పిటల్‌కు నూతన తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం

ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు ఏరియా హాస్పిటల్‌కు తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం…

దొంగతనం కేసును ఛేదించిన సాలూరు టౌన్ పోలీసులు – బంగారు ఆభరణాలు, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమడాం గ్రామంలో 2026 ఏప్రిల్ నెల మొదటి వారంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుండి సుమారు రూ.3,00,000/- విలువైన…

కొమరాడ మండలం లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

* *పండగ వాతావరణం మాదిరిగా ఉత్సాహం ఆనందాల మధ్య చిన్నపిల్లలు మహిళలు నృత్యం చేస్తూ ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరిగింది* *పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పెద్ద శాఖ గ్రామములో ఆదివారం ప్రపంచ ఆదివాసి గిరిజన సంఘం మరియు…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే శక్తి టీం వాహనంలో హాస్పిటల్ కు తరలించిన సాలూరు శక్తి టీం మరియు సాలూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది

ప ార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఉత్తర్వులు మేరకు పెట్రోలింగ్లో భాగంగా సాలూరు శక్తి టీం సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సాలూరు టౌన్ చిన్న వీధికి చెందిన దేవి…

పాచిపెంటలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో, సీడీపీఓ బి. అనంతలక్ష్మి ఆదేశాల మేరకు పాచిపెంట మండలంలోని కోస్ట్ వలస అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ…

పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ

పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పి. కొనవలస సెక్టార్‌లోని పనుకువలస అంగన్వాడి కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి పాల్గొని గర్భిణీలు, బాలింతలు, ఏడు…

మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో

పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా…

పాచిపెంట మండలంలో ₹53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ (MEO) కార్యాలయ భవనాన్ని మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం లో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాలయం ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ నూతన కార్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన…

టీడీపీ లోకి భారీ చేరికలు

సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి గిరిజన గ్రామాల నుండి వైసిపీని వీడి టీడీపీలోకి జోరుగా వలసలు కనసాగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణి కి మహిళలు, కార్యకర్తలు, నాయకులు మరియు గ్రామస్తులు మేళతాళాలతో, థింసానృత్యాలు చేస్తూ పూలవర్శంతో గ్రామంలోకి ఆహ్వానించారు.పాంచాలి…