Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com
Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
SOMESH డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : చిన్న శ్రీను మరియు సిరి సహస్ర 06/08/2026 9newstelugu.com ఆనందపురం, ఆగస్టు 6 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, *గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న AP Gen-Z WAR కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా భీమిలి…
PTR Naidu chipurupalli Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న బొత్స అనూష 06/08/2026 9newstelugu.com *రాష్ట్ర పార్టీ కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్ష తొలి రోజు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది* *ఉదయం ప్రారంభమైన Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్ష సాయంత్రం వరకు…
సునీత రెడ్డి విజయనగరం ఎ.టి.ఎం. చోరి కేసును త్వరలోనే చేధిస్తాం – విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ 06/08/2026 9newstelugu.com వ ిజయనగరం జిల్లా గంట్యాడ మండలం, లక్కిడం జంక్షన్ వద్ద రోడ్డు ప్రక్కనే ఉన్న ఇండియా 1 ఎ.టి.ఎం. చోరీ జరిగిన ఘటన స్థలాన్ని, చుట్టు ప్రక్క ప్రాంతాలను జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారు ఆగష్టు 5న సందర్శించి, నేర స్థలాన్ని…
సోమేష్ మన్యం జిల్లా పాచిపెంటలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ 04/08/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో, సీడీపీఓ బి. అనంతలక్ష్మి ఆదేశాల మేరకు పాచిపెంట మండలంలోని కోస్ట్ వలస అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ…
సునీత రెడ్డి విజయనగరం శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు అభినందనీయం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ 04/08/2026 9newstelugu.com జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘంగా సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఎస్సై, ఒక ఎఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు, ఒక కానిస్టేబులు మరియు ఒక హోంగార్డులకు ఘనంగా ‘ఆత్మీయ వీడ్కోలు’ పలికిన జిల్లా ఎస్పీ ఉద్యోగ విరమణ తరువాత ఎంచుకున్న మార్గాల్లో…
సునీత రెడ్డి విజయనగరం డీఎస్సీ–2025 అవకతవకలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం 03/08/2026 9newstelugu.com *విజయనగరం, ఆగస్టు 3:* డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ *విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్…
సునీత రెడ్డి విజయనగరం ఎయిర్పోర్ట్ ప్రారంభ ప్రస్థానంలో కలెక్టర్ గారు కీలక పాత్ర – కలెక్టర్ రామ సుందర్ రెడ్డి గారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అభినందనలు 03/08/2026 9newstelugu.com విజయనగరం, ఆగస్టు 3, శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ ప్రస్థానంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి…
సోమేష్ మన్యం జిల్లా పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ 03/08/2026 9newstelugu.com పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పి. కొనవలస సెక్టార్లోని పనుకువలస అంగన్వాడి కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి పాల్గొని గర్భిణీలు, బాలింతలు, ఏడు…
సునీత రెడ్డి విజయనగరం జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టరు, రాష్ట్ర డీజీపీలను అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి 02/08/2026 9newstelugu.com విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ఆగస్టు 1న జిల్లాకు విచ్చేసిన దేశ ప్రధాని శ్రీ…
Blog సోమేష్ మన్యం జిల్లా మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో 31/07/2026 9newstelugu.com పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా…